Home » Author »venkaiahnaidu
2021లో జరిగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు,కేంద్రహోంశాఖ మంత్రి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దంలో భాగంగా బెంగాలీ భాష నేర్చుకుంటున్నారు అమిత్ షా. ఇం�
దొంగతనం చేయాలని వచ్చిన ఒక వ్యక్తికి తన వెంట తెచ్చుకున్న కత్తి అతన్ని పోలీసులకు పట్టింస్తుందని అస్సలు ఊహించి ఉండడు. దేశ రాజధానిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హెల్త్ సైన్స్ అండ్ మెనేజ్ మెంట్ లో డిగ్రీ పట్టా పొందిన గౌరవ్(28)అనే యువకుడు ఢిల్లీలోన
భారతీయ ఆటో ఇండస్ట్రీ 2019లో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. కార్లు ఎస్యూవీల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతో భారతీయ ఆటో పరిశ్రమ 2019 సంవత్సరంలో అత్యంత కష్టతరమైన కాలాల్లో ఒకటిగా నిలిచింది. అధిక డిస్కౌంట్లు ఉన్నప్పటికీ పెరుగుతున్న అనిశ్చ�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి దేశ ప్రజల మద్దతు కూడగట్టే పనిలో తనవంతు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఓ వైపు దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తన స్ట్రాటజీని మార
మన దేశానికే చెందిన ఇద్దరు అక్కాచెల్లెలకు పాస్ పోర్ట్ ఇచ్చేందుకు నిరాకరించారు అధికారులు. అయితే పాస్ పోర్టు ఎందుకు నిరాకరించే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చూడటానికి నేపాలీలా కన్పిస్తున్నారంటూ వారికి అధికారు పాస్ పోర్ట్ ఇచ్చేందుకు ని�
టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఇవాళ(జవనరి-2,2020) టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 9న టీసీఎస్ బోర్డు సమావేశం ఉన్�
రాజస్థాన్ లోని కోట ప్రభుత్వ హాస్పిటల్ లో పరిస్థితి దారుణంగా మారింది. కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ హాస్పిటల్ లో కేవలం ఒక్క నెలలోనే 100మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోట హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే
నీట్-2020 ఎగ్జామ్ దరఖాస్తు గడువు తేదీ పొడిగించబడింది. జనవరి 6వ తేదీ రాత్రి 11:50 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని హెచ్ఆర్డీ శాఖ తెలిపింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం నీట్-2020 పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెం�
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుచేసే ప్రశక్తే లేదంటూ వెస్ట్ బెంగాల్,రాజస్థాన్,మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్,పంజాబ్,కేరళ రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేరళ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి సీఏఏను ఎత్తివేయాల్సింద
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాల్యా ఆస్తులను విక్రయించడానికి ఎస్ బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో
దేశపు తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్)గా బిపిన్ రావత్ బుధవారం(జనవరి-1,2020)న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా రావత్ పేరును సోమవారం ప్రభుత్వం ఎంపిక చేసిన అనంతరం ఆయన ధరించే దుస్తులు,పెట్టుకునే టోపీ,అలంకరించుకు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉర
ఆప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే బోర్డు ఎగ్జామ్స్ లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేజ్రీవాల్ సర్కార్. ఇందులో భాగంగా మొదటగా ఫర్ఫార్మింగ్ తక్కువగా ఉన్న 342 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించింది. �
సాయుధ దళాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్ అన్నారు. తాము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటామని, అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తామని బుధవారం(జనవరి-1,2020)బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పౌరసత్�
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సంక్షోభం మంగళవారం(డిసెంబర్-31,2019)తీవ్రతరమైంది. ఆగ్నేయంలోని తీరప్రాంత పట్టణాలు మంటలు చెలరేగడంతో వేలాది మంది స్థానికులు, పర్యాటకులు బీచ్ లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. కార్చిచ్చు వేడిని తట్టుకోలేని ప్రజలు..సమ�
మౌళిక సదుపాయల ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ప్రధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కూడా ఉంది. 2025 నాటికి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష�
2020లో భారత్ మూడవ మూన్ మిషన్ ను లాంఛ్ చేయబోతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కేవలం ల్యాండర్, రోవర్తో చంద్రయాన్ -3 చంద్రునిపై మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుందని మంగళవారం(డిసెంబర్-31,2019)మంత్రి తెలిపారు. 2020లో ల్యాండర్,రోవర్ మిషన�
భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొ�
2019లో భారత రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా మొదటిసారిగా జరిగిన విశేషాలు చాలానే ఉన్నాయి. అమిత్ షా కేంద్ర హోంమంత్రి అవడం నుంచి ఉద్దవ్ ఠాక్రే సీఎం అవడం దాకా. గతంలో లేని విధంగా మొదటిసారి భారత రాజకీయాల్లో 2019లో జరిగిన విశేషాలను ఇప్పుడు చూ
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పుడు కొత్త మిత్రపక్షాల మధ్య విబేధాలకు దారితీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో బెర్త్ దక్కకపోవడం పలువురు కాంగ్రెస్,సేన,ఎన్సీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ కాంగ్రెస్ లీడర్,మాజీ సీఎం పృధ్