Home » Author »venkaiahnaidu
సీఏఏకి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమత కేంద్రప్రభుత్వంపై ఫైట్ చేస్తున్న ప్రస్తుత సమయంలో మమత, ప్రధాని మోడీ ఒకే వేదికను పంచుకోనున్నారు అనే వార్త ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. ఈ నెల 11, 12 తేదీల్లో మోడీ వెస్ట్ బెంగాల్లో పర్యటిస్తారు. ఆదివారం(�
నీటి సరఫరాను ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసినట్లు బల్గేరియన్ పర్యావరణ మరియు నీటి శాఖ మంత్రి నేనో డిమోవ్ పై అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు శుక్రవారం(జనవరి-20,2019) తెలిపారు. నీటి సరఫరా దుర్వినియోగం కేసులో గురువారం ఆయనను పోలీసులు 24గంటల క�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు పటియాలా కోర్టు ఈ నెల 22న కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలను మీడియాలో ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని ఎన్జీవో సంస్థ కేంద్ర సమాచార శాఖ(I&B)ను
దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఢిల్లీ జేఎన్ యూలో విద్యార్థులపై, టీచర్లపై దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జేఎన్ యూ స్టూడెంట్ లీడర్ అయిషీ ఘోష్ ఉద్దేశ్యపూర్వకంగా పెరియార్ హాస్టల్ పై మరికొంతమందితో కలిసి దాడి చేశారని పోలీసులు
సైరన్ మిస్రీని టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా తిరిగి నియమించిలంటూ గతేడాది డిసెంబర్ 18న నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLAT) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మా
గతేడాది డిసెంబర్ లో దేశీయ మార్కెట్లో మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 8.4శాతం పడిపోయినట్లు శుక్రవారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM)తెలిపింది. గత డిసెంబర్ లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు(ప్యాసింజర్ కార్లు,యుటిలిటి వెహి�
తన సన్నిహిత పెట్టుబడిదారీ మిత్రులతోనే బడ్జెట్ పై ప్రధాని మోడీ సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, మహిళలతో కాకుండా కేవలం కేవలం క్రోనీ క్యాపటలిస్టులు, బడా పారిశ్రామిక వేత్తలతోన
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ డీల్ కు ఎట్టకేలకు బ్రిటన్ లోని ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్ వేరుపడనుంది. మూడు రోజుల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం బ్రె�
ఢిల్లీలోని జేఎన్యూలో మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసేందుకు ఇవాళ(జనవరి-9,2020)సాయంత్రం ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుం�
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే జేఎన్ యూ విజిట్ పై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీపాకా నటించిన చపాక్ సినిమాను బహిష్కరించాలంటూ బీజేపీ నాయకులు తమ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోడీ తరపున ప�
హర్యాణా డాక్టర్లు అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఏడాది వయసున్న హూర్ సౌదీ చిన్నారికి ఆవు సిరల సాయంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించారు గురుగ్రామ్ లోని ఆర్టిమిస్ హాస్పిటల్ డాక్టర్లు. కొత్త కాలేయానికి రక్త సరఫరా �
15 మంది విదేశీ ప్రతినిధులు ఇవాళ(జనవరి-9,2020) కశ్మీర్లో పర్యటిస్తున్నారు. కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొన్నదన్న విషయాన్ని చెప్పేందుకు ప్రభుత్వం విదేశీ ప్రతినిధులను ఆహ్వానించింది. ప్రతినిధుల బృందంలో అమెరికా, దక్షిణకొరియా, మ�
మలప్పురం…కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఒకటి. మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. మలప్పురం జిల్లాలో విస్తారమైన వన్యమృగసంపద మరియు చిన్నచిన్న కొండలు, అరణ్యాలు, చిన్న నదులు మరియు నీటి ప్రవాహాలు ఉన్నాయి. వరి, పోకచెక్క, నల్లమిరియాలు, అల్ల
జేఎన్యూలో ఇటీవల చోటుచేసుకున్న హింసాకాండ, ఆ తర్వాత పలువురుప్రముఖులు యూనివర్విటీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించడం వంటి విషయాలపై జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ ఎమ్ జగదీష్ కుమార్ స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పడకొనే, డీఎంకే నేత కణిమొళి జేఎన్�
నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ గురించి సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన లారీ డ్రైవర�
కోలీవుడ్ బ్యూటీ నయన్ తార మరోసారి ప్రియుడితో విడిపోయినట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన కొత్త ప్రియుడు డైరక్టర్ విగ్నేష్ శివన్ కు నయన్ బ్రేకప్ చెప్పేసింది అని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి గుసగుసలు వినిపించాయ�
అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహానీ. జనరల్ ఖాసిమ్ సోలేమానీని హత్య చేసి అమెరికా చాలా పెద్ద తప్పు చేసిందన్న ఆయన సోలేమానీ మృతికి ఫైనల్ రెస్ఫాన్స్.. తమ ప్రాంతంలోని యూఎస్ దళాలను తరిమికొట్టడమేనన్నారు.ఐసిస్, అల్ ఖై�
బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్ హోమ్లో దొరికిన ఎ
మహారాష్ట్రలో కొత్త రాజకీయ పొత్తులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(జనవరి-7,2020)మహారాష్ట్ర నవనిర్మాన్ సేన(MNS)చీఫ్ రాజ్ ఠాక్రేతో బీజేపీ నాయకుడు,మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమవడం మహా రాజకీయాల్లో ఆశక్తికర పరిణామంగా మారింది. ఒకప్పుడు వి�
బుధవారం(జనవరి-8,2020)భారత్ బంద్ కు పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పాల్గొననున్నారని జాతీయ కార్మిక సంఘాలు తెలిపాయ�