Home » Author »venkaiahnaidu
నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు నిజామాబాద్ రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ
21శతాబ్దం..భారత శతాబ్దంగా మారుతోందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న అమెజాన్ అధినేత బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ�
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ వచ్చింది. బుధవారం(జనవరి-15,2020)చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలు ఆయన ఢిల్లీకి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నాలుగు వారాల సమయంలో ప్రతి శనివ
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కన చపాక్ మూవీ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పరకాయ ప్రవేశం చేసి తన అద�
తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. మదురై జిల్లాలోని అవనియాపురంలో 700 ఎద్దులు,730మంది బుల్ క్చాచర్ప్(ఎద్దులను పట్టుకునే
బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చే�
కాశ్మీర్లో టెర్రరిస్టులతో పోలీస్ అధికారి చేతులు కలిపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శనివారం ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో ప్రయాణిస్తున్న �
పౌరసత్వ సవరణ చట్టం(caa)ని కేరళ ప్రభుత్వం తీవ్రంగ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఏఏ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు యొక్క నిబంధనలకు వి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్,హత్య కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల ఉరికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తీహార్ జైలులో ట్రయల్స్ కూడా పూర్తి అయ్యాయి. నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఇటీవ
దేశంలో ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. భారత్ లో రైతుల ఆత్మహత్యల సంఖ్య కన్నా నిరుద్యోగుల ఆత్మహత్యల సంఖ్య అధికంగా పెరినట్లు ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన డేటా తెలిపింది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతుండట
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఏఏకు అనుకూలంగా ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. అయితే భారత్ లో చర్చనీయాంశమైన సీఏఏపై తొలిసారి ఓ టెక్ దిగ్గజం స్పందించారు. భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ స
మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై యువతకు చెప్పగలిగే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని రాహుల్ సవాల్ విసిరారు. విద్యార్థుల ముందుకు వచ్చి నిలబడే దమ్ము మోడీకి లేదని రాహుల్ విమర్శించారు.ప్రధాని మ
పెరిగిన ఆహార ధరలు,ముఖ్యంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రిైటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం(జనవరి-13,2020)కేంద్రగణాంకాల శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ(CPI)డేటా ప్రకారం డిసెంబర్ 2019లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.35శాతం పె
వారణాశిలోని ప్రముఖ కాశీ విశ్వనాథ్ ఆలయంలో కొత్త రూల్ అమలులోకి రానుంది. ఇకపై కాశీ విశ్వనాథ ఆలయంలో స్పార్ష్ దర్శన్ కి(జ్యోతిర్లింగాన్ని తాకి ప్రార్థించడం) డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని ఆలయ యంత్రాంగం చెబుతోంది. త్వరలోనే ఈ డ్రెస్ కోడ్ విధానాన్
ప్యాంట్లు విప్పేసి అండర్ వేర్ లతో మెట్రో రైళ్లలో ప్రయాణించారు కొంతమంది ప్రయాణికులు. అలా ప్రయాణించిన వారిలో మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. ప్యాంట్లు లేకుండా వచ్చి మెట్రో రైళ్లు ఎక్కిన వీరిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుం�
ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రక్షణవలయంగా కన్పించే బ్లాక్ క్యాట్ కమాండోలు ికపై కన్పించరు. చంద్రబాబు ఒంటిమీద ఈగ కూడా వాలకుండా ఆయనని కాపాడే ఎన్ఎస్ జీ కమాండోలు ఇకపై ఆయన చుట్టూ ఉండరు. ఇప్పటికే ఎస్పీజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున
మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ యశ్వంత్ రావ్ గఢఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్,ఎన్సీపీలను ఈ సందర్భంగా యశ్వంత్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన మంత్రిపదవుల కేటాయింపై కాంగ్రెస్,ఎన్సీపీలు బహిరంగం�
ఓ ఇద్దరు ఆకతాయిలు చేసిన పనికి హైవేపై వెళ్తున్న ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ప్రచార ప్రకటనలు రావాల్సిన హైవే పక్కనున్న ఎలక్ట్రానిక్ బిల్ బోర్డుపై పోర్న్ వీడియోలు ప్రత్యక్షమవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అమెరికాలోని మిచిగాన్ లో ఈ
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఆర్మీ చీఫ్ మాటలు తగ్గించి ఎక్కువ పని చేయాలని కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. శనివారం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుం�
పోర్నోగ్రఫీ(అశ్లీలత)ప్రజారోగ్య సంక్షోభం కాదని బోస్టన్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. కొంతమంది వ్యక్తులను పోర్నోగ్రఫీ ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని ప్రస్తుత సాక్ష్యాలు సూచిస్తున్నాయి. కాని ఇది హానికారకమైనది కాదని, ప్రజారోగ్య సంక్షోభం