Home » Author »venkaiahnaidu
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
యూరప్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని కేంద్రం తెలిపింది.
దేశంలో ప్రైవేట్ సెక్టార్ లో అందుబాటులో ఉన్న ఇతర కోవిడ్-19 వ్యాక్సిన్ లతో పోల్చితే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎక్కువ ధర ఉండటాన్ని భారత్ బయోటెక్ సమర్థించుకుంది.
గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.
ఉత్తరప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగింతపై విచారణ మరింత జాప్యం అవుతోంది.
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని 1932లో నిర్మించబడిన ఓ హిందూ ధర్మశాల కూల్చివేతను నిలిపివేయాలంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పై అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ లో కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగిస్తున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది.
రవాణా సదుపాయాలు లేని మారుమూల గ్రామాలకు, క్లిష్టమైన కొండ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలను చేరవేసేందుకు నూతన మార్గాన్ని అన్వేషించింది కేంద్ర ప్రభుత్వం.
యూకేలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో కోవిడ్-19 వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కుల తాత్కాలిక రద్దు చేయాలని భారత్-దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభించినట్లు ఆదివారం భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్దగా ఉన్న మిజోరాంకి చెందిన జియోన చన (78) ఆదివారం కన్నుమూశారు.
కొన్ని రోజులుగా దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి.
పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డ వారిని చావు నోట్లో తల పెట్టి బయటపడ్డారని అంటుంటారు.
జమ్ముకశ్మీర్ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా హృదయేశ్(80) ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు.
రానున్న ఐదేళ్లలో రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం దాదాపు 499 కోట్ల రూపాయల బడ్జెట్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు.