Home » Author »venkaiahnaidu
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ముకల్ రాయ్ కు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది.
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
కర్ణాటక సీఎం యడియూరప్ప నాయకత్వంపై సొంతపార్టీ నేతల్లో అసమ్మతి కొనసాగుతున్న వేళ ఆపార్టీ నేత,ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఇవ్వకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(OFB)వునర్వ్యవస్థీకరణకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
మహారాష్ట్ర లేదా ముంబైకి రాబోయే 2-4 వారాల్లోనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై ఉద్దవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది.
లోక్ జనశక్తి పార్టీ(LJP) నేత చిరాగ్ పాశ్వాన్ సోదరుడు, LJP రెబల్ ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది.
తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని అరైనర్ అన్నా జూలాజికల్ పార్కు(వాండలూర్ జూ)లో కరోనా బారినపడి మరో సింహం మృతిచెందింది.
భారతదేశానికి ఇప్పుడు వేగవంతమైన మరియు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
కరోనా వైరస్ ను ప్రస్తుత యుగపు అతిపెద్ద విధ్వంసంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.
కరోనా సోకిన పిల్లల సంరక్షణ కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది.
దివంగత కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే.
సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకాలను ప్రస్తుతం 12 నుంచి 16 వారాల తేడాలో ఇస్తున్న విషయం తెలిసిందే.
ఉత్తర కొరియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు.
పోర్చుగల్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ మరియు స్టార్ ఫుట్ బాలర్ గా పేరుపొందిన క్రిస్టియానో రొనాల్డో(36) మైదానంలోనే కాదు బయట కూడా ఏది చేసినా సంచలనమే.
ఈ ఏడాది జనవరి 29న న్యూ ఢిల్లీలో ప్రధాని,రాష్ట్రపతి హాజరైన బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్ కి 2 కిలోమీటర్ల దూరంలోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట సాయంత్రం సమయంలో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక ఆధా�
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వెన్నెముక కండరాల క్షీణత (ఎస్ఎంఏ) టైప్ -1వ్యాధి ఆ చిన్నారికి వచ్చింది.