Home » Author »venkaiahnaidu
జూన్-21న ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.
దేశ రాజధానిలో ఢిల్లీలో ఆదివారం 124 కొత్త కోవిడ్ కేసులు,ఏడు మరణాలు నమోదయ్యాయి.
ఇంధన ధరలు అంతకంతకూ పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు.
తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)ఎమ్మెల్యే జయంత్ నాస్కర్(73) కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక రోజు ముందు ఆదివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు యోగాపై ఓ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు.
ఇరాన్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఇబ్రహీం రైసీ..తాజాగా జరిగిన 13వ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
దేశ రాజధానిలో ఆదివారం(జూన్-20,2021)స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని 2015లో ఓ సమావేశంలో చెంపదెబ్బ కొట్టిన దేవాశిష్ ఆచార్య అనే వ్యక్తి తాజాగా అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
కరోనా వైరస్ కారణంగా భారత్ సర్వనాశనమైందని గురువారం ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
బుల్ టీవీ నెట్ వర్క్ రూల్స్ ని కేంద్రప్రభుత్వం సవరించింది.
ఐటీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ ముందు శుక్రవారం ట్విట్టర్ ప్రతినిధులు శుక్రవారం హాజరయ్యారు.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్...ఎంపీలకు యోగా క్లాసు తీసుకోనున్నారు.
అహ్మదాబాద్ లో సబర్మతి నది నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కరోనా వైరస్ జాడలు ఉన్నట్టు తేలింది.
ఈ ఏడాది శరవేగంగా వృద్ధి చెందిన గౌతమ్ అదానీ సంపద ఈ వారంలో అంతకంటే వేగంగా క్షీణించింది.
గతేడాది కరోన కాలంలో వైరల్ వీడియోతో యావత్ దేశానికి పరిచయమైన ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ ఓనర్ కాంతా ప్రసాద్ (81) ఆత్మహత్యాయత్నం చేశాడు.
దేశవ్యాప్త నిరసనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్దమైంది.
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్జనశక్తి పార్టీ(LJP)లో తిరుగుబావుట ఎగురవేసిన ఎంపీ పశుపతి కుమార్ పరాస్ గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.