Home » Author »venkaiahnaidu
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుపొందిన ఫిన్లాండ్..ప్రపంచ దేశాల నుంచి వలసలకు ఆహ్వానం పలుకుతోంది.
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ సిటీ శివార్లలోని కానిపొరలో ఓ సీఐడీ ఇన్స్పెక్టర్ను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు.
కోవిడ్ కోరల నుంచి ఢిల్లీ బయటపడుతోంది.
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంపై ప్రధాని ప్రశంసలు కురించారు.
కశ్మీర్ ఇష్యూపై పాకిస్తాన్ తో కూడా ప్రదాని నరేంద్ర మోదీ మాట్లాడాలని పీడీపీ(Peoples Democratic Party)అధినేత్రి మొహబూబా ముఫ్తీ అన్నారు.
కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో భారత్ తో సహా 9 దేశాల్లో...
1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయి ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్..బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కట్టలేక కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.
పరువు నష్టం కేసులో మాజీ ప్రధాన మంత్రి, జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ నేత హెచ్డీ దేవెగౌడకి బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది.
జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలితప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తాము వెళుతున్నట్లు కశ్మీర్ ప్రాంతీయ పార్టీల కూటమి(పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డి
కరోనాతో చనిపోయిన కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు,మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి.
అమెరికా నేవీ తమ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్(USS Gerald R. FORD)పై వరుస టెస్ట్ లు నిర్వహించడం ప్రారంభించింది.
ఇరాన్ లోని ఏకైక న్యూక్లియర్ పవర్ ఫ్లాంట్ ను తాత్కాలికంగా మూసివేశారు.
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
అయోధ్య ల్యాండ్ డీల్ వివాదంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామమందిర ట్రస్టు బోర్డు సభ్యుడు చంపత్ రాయ్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన ఓ జర్నలిస్ట్, మరో ఇద్దరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ గ్రామంలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఇవాళ(జూన్-21,2021)7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
ఆలస్యం కాకముందే మళ్లీ బీజేపీ మరియుప్రధాని మోదీతో చేతులు కలపుదామంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఆదివారం ఓ లేఖ రాశారు.
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందంటూ వినిపిస్తున్న వాదనలు బలం చేకూర్చేలా..చైనా కమ్యూనిస్ట్ పార్టీలో కీలక వ్యక్తి ఒకరు అమెరికాకి పారిపోయి వుహాన్ ల్యాబ్ కి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్�
ఇస్లామిక్ నిబంధనల ప్రకారం మహిళలకు హక్కులు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు కూడా తాలిబాన్ సంస్థ తెలిపింది.