Home » Author »venkaiahnaidu
కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ కుంగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది.
డిజిటల్ న్యూస్ మీడియాను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ పై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు..స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ ను సోమవారం ఒడిశా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది.
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.
త్వరలో టోక్యో ఒలంపిక్స్ లో ప్రారంభం కానున్న నేపథ్యంలో..తమ రాష్ట్రం నుంచి ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒంటరిగానే ఒరిలోకి దిగుతుందని,ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని ఇవాళ ఉదయం ఆ పార్టీ చీఫ్ మాయావతి ట్విట్టర్ ద్వారా సృష్టం చేశారు.
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామానికి వెళ్లారు రామ్ నాథ్ కోవింద్.
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
మూడు రోజుల లడఖ్ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం లేహ్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తే అందులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
పూణేలోకి సీరం ఇనిస్టిట్యూట్ లో కోవావాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైంది.
ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు సహా నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్దరించే వరకూ తాను వ్యక్తిగతంగా ఏ ఎన్నికల్లో పోటీ చేయనని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మరోసారి సృష్టం చేశారు.
కోవిడ్ రెండో దశ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం.. అవసరమైన ఆక్సిజన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్ చేసిందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్ ప్యానెల్ మధ్యంతర రిపోర్ట్ లో తేల్చినట్లు వార్తలు వచ్చ�
భారతదేశపు మొట్టమొదటి..స్వదేశీ తయారీ యుద్ధ విమాన వాహక నౌక INS విక్రాంత్ ను వచ్చే ఏడాదే ప్రారంభిస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు జోరందుకున్నాయి.