Home » Author »venkaiahnaidu
కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం సరికొత్త విధానాన్ని సీబీఎస్ఈ(Central Board of Secondary Education)ప్రకటించింది.
కోవిడ్ వ్యాక్సినేషన్ ఫ్లాట్ ఫాం కోవిన్(CoWIN)యాప్ ను ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం.. 2,600 కేజీల మామిడి పండ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహుమతిగా పంపారు.
వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఎల్గార్ పరిషద్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద గతేడాది అరెస్ట్ అయిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో మరణించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ- శివసేన మధ్య సంబంధాలు బాలీవుడు నటుడు ఆమీర్ ఖాన్, కిరణ్ రావుల వంటివేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి నేటితో ఆరేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు.
చైనా..బెదిరింపులకు గురైన యుగం శాశ్వతంగా ముగిసిపోయిందని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు.
సోషల్ మీడియా ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ NV రమణ హెచ్చరించారు.
భారత్ లో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోల్కత్తా హైకోర్టు జరిమానా విధించింది.
తీవ్రమైన హీట్ వేవ్స్ కారణంగా దేశ రాజధానితో పాటు చుట్టుపక్కల సిటీల్లో ఎండలు దంచికొడుతున్నాయి.
వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్లోని భద్రతా దళాలు మరింత అలర్ట్ అయ్యాయి.
కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
భారత్ లో తయారవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ లను యూరోపియన్ యూనియన్(EU)ఇప్పటివరకు అంగీకరించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రమైన నేపథ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు.
ఢిల్లీ గాజీపుర్ సరిహద్దు వద్ద బుధవారం కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.