Home » Author »venkaiahnaidu
పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి సూచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు.
ఆఫ్గనిస్తాన్ భూభాగంపై తాలిబన్లు పట్టుసాధిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్ ఎట్టకేలకు దిగొచ్చింది.
కరోనా నేపథ్యంలో స్కూల్స్ మూతబడటంతో చాలా రాష్ట్రాలు.. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
దోహా ఒప్పందం ప్రకారం అమెరికా సేనలు,నాటో దళాలు వైదొలగడంతో తాలిబన్లు మళ్లీ జోరు పెంచారు.
గత వారం దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల్లో సగానికి పైగా(53శాతం) కేసులు మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా వైరస్ సోకి కోలుకున్న వాళ్లకి మళ్లీ కరోనా సోకే(reinfection)అవకాశాలు చాలా అరుదు అని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లి ఒకే కుటంబానికి చెందిన 12 మంది మునిగిపోయిన ఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగింది.
ఆధునిక భారతదేశానికి ఉమ్మడి పౌర స్మృతి(UCC) అవసరం చాలా ఉందని శుక్రవారం ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకొని గురువారం రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్..తొలిరోజే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11మంది ఆకలితో చనిపోతున్నారని పేదరిక నిర్మూలనకోసం పనిచేసే "ఆక్స్ఫామ్" సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.
గార్మెంట్స్(వస్త్రాలు) పేరుతో దేశంలోకి తరలిస్తున్న కోటి రూపాయల విలువైన 90 ఐఫోన్లను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు.
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
కేరళలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది.
శుక్రవారం(జులై-9,2021) మాస్కోలో జరగనున్న భారత్- రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో అఫ్గానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ గా సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు,హైల్త్ సెక్టార్ కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఆకాశహర్మ్యాల నిర్మాణంపై చైనా నిషేధం విధించింది.
కేంద్ర కేబినెట్ విస్తరణలో తన కుమారుడికి స్థానం కల్పించకపోవడంపై ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మిత్ర పక్షమైన నిషద్ (నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్) పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా తమ పదవీ బాధ్యతలు చేపడుతున్నారు.
నియంతలకే నియంతగా ముద్రపడ్డ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(37) గురించి ఎప్పుడు ఏ వార్త బయటకొచ్చినా ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తుంది.