Home » Author »venkaiahnaidu
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ ఇచ్చిన కీలక హామీని దీదీ నెరవేర్చారు.
కరోనా నేపధ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మరోసారి భారత్ పొడగించబడింది.
కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
కోవాగ్జిన్ బ్రెజిల్ డీల్ వివాదంపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని మంగళవారం భీమ్ ఆర్మీ మరియు ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు భారత్ లో వరుస షాక్ లు తగులుతున్నాయి.
రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ తో సమావేశమై చర్చించారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో మొట్టమొదటిగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యాలో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
చిన్నారులు మరియు 18 ఏళ్ల లోపు వారి కోసం చైనాకి చెందిన సినోవాక్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్(CoronaVac)సేఫ్ గా తేలింది.
భారత్ లో పరిమిత అత్యవసర వినియోగం కోసం మెడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు ముంబై ప్రధానకేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజ కంపెనీ సిప్లాకు డీసీజీఐ(Drugs Controller General of India)అనుమతిచ్చింది.
జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశముంది.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చూపించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు.
కేరళలోని కాసరగాడ్ జిల్లాలోని కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడంపై అభ్యతరం వ్యక్తం చేస్తూ సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ కి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి లేఖ రాశారు.
యూకే నుంచి ప్యాసింజర్ విమానాల రాకను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది.
కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పలు రంగాలను ఆదుకునే చర్యల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ..ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్పై తీవ్ర విమర్శలు చేశారు.
మోదీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ అమలులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతదేశానికి కొత్త గ్రీవెన్స్ అధికారిగా కాలిఫోర్నియాకి చెందిన జెరెమి కెస్సెల్ను ఆదివారం నియమించింది.
సోమవారం జమ్మూకశ్మీర్ లో ఉగ్రసంస్థ లష్కర్ ఏ తోయిబా(LeT)టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి.
స్వీడన్ ప్రధానమంత్రి స్టీఫెన్ లోఫ్వెన్ సోమవారం(జూన్-28,2021) తన పదవికి రాజీనామా చేశారు.