Home » Author »venkaiahnaidu
దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ రెడీ అయిన విషయం తెలిసిందే.
తూర్పు లడఖ్ లో చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా భారత్ చర్యలు తీసుకుంటోంది.
అమెరికాలో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం అమెరికన్ ఫెడరల్ జడ్జిగా నియమితులయ్యారు.
యూపీ సీఎం ఢిల్లీ పర్యటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఎంపీపై దాడి జరిగింది.
పశ్చిమ బెంగాల్ సర్కార్కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్(86)కు రెండు నెలల్లో రెండవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.
దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారడు,మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ శుక్రవారం తన 74వ జన్మదిన వేడుకలను గురువారం ఢిల్లీలో నిరాడంబరంగా జరుపుకున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది.
భూమి సారహీనత,ఎడారీకరణ,కరవుల నివారణపై వచ్చేవారం ఐక్యరాజ్యసమితిలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది.
క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టాప్-200లో నిలిచిన భారత యూనివర్శిటీలను ప్రధాని మోడీ అభినందించారు.
కరోనాపై పోరు సర్జికల్ స్ట్రైక్ లా ఉండాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రపంచంలోనే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి గుర్తింపు పొందిన వారణాశికి చెందిన శివానంద బాబా(125)బుధవారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో వ్యక్తిని బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది.
యునైటెడ్ నేషన్స్(ఐక్యరాజ్యసమితి)ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్ను నియమించాలని యూఎన్ భద్రతా మండలి మంగళవారం సిఫారసు చేసింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్ యూనియన్ నేతలు బుధవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
రైల్వేశాఖకు సంబంధించిన కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది.