Home » Author »venkaiahnaidu
ఓ వైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు సతమతమవుతుంటే.. కరోనా హాట్ స్పాట్ గా మారిన ముంబైకి సమీపంలోని ఓ గ్రామం మాత్రం కట్టుదిట్టమైన చర్యలతో15 నెలలుగా తమ గ్రామంలో ఎవరికీ కరోనా సోకకుండా నివారించగలిగి
దేశంలో పెరుగుతోన్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఢిల్లీ ఎయిమ్స్లో 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై "కొవాగ్జిన్" వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.
దేశవ్యాప్తంగా 26,281 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఇండియన్ రైల్వేస్ సరఫరా చేసినట్లు ఆదివారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
గతేడాది ప్రారంభంలోనే తూర్పు లడఖ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనికులను మొహరించిన చైనా..గల్వాన్ ఘర్షణల అనంతరం మరింత మంది సైనికులను అక్కడ మోహరించింది.
ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు.
ఉత్తర్ప్రదేశ్ అయోధ్య జిల్లాలోని ధనిపుర్ గ్రామంలో 5ఎకరాల స్థలంలో నిర్మించనున్న మసీదు, హాస్పిటల్ కాంప్లెక్స్కు స్వాతంత్య్ర సమరయోధుడి పేరు పెట్టాలని నిర్ణయించారు.
బెంగాల్ బీజేపీ నేత సువెందు అధికారి, ఆయన సోదరుడు సౌమెందు అధికారిపైన కాంతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
"ఆపరేషన్ బ్లూ స్టార్"కి 37 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్లో మరోసారి ఖలిస్తానీ జెండాలు కనిపించాయి.
వ్యాక్సినేషన్ విషయంలో మోడీ సర్కార్ తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారంటూ ఇటీవల రాష్ట్రంలో వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి.
లక్షద్వీప్ లో అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల ఖోడా పటేల్ తీసుకున్న వరుస వివాదాస్పద నిర్ణయాలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ 93 మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం ఓ లేఖ రాశారు.
కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటూ పంజాబ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అమరీందర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానని గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తిని శుక్రవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ కారణంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే.
నూతన వ్యవసాయ చట్టాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు శనివారం(జూన్-5,2021) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(BKU)శుక్రవారం తెలిపింది.
గతేడాది లాక్డౌన్ వేళ తన తండ్రిని సైకిల్పై ఎక్కించుకుని 1300 కి.మీ ప్రయాణించి 'సైకిల్ గర్ల్'గా గుర్తింపు పొందిన బీహార్ కు చెందిన జ్యోతి కుమారి ఇంట్లో ఇటీవల విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.
దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ లీ సియాంగ్-యాంగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.