Home » Author »venkaiahnaidu
ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది.
దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ రెడీ అయింది.
రికార్డు సమయంలో దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలోని జగత్ వల్లభపూర్ ఏరియాలోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో గురువారం హింస చోటుచేసుకుంది.
50 రోజుల్లో టోక్స్ ఒలంపిక్స్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ మెగా స్పోర్ట్స్ కి సంబంధించి దేశపు సన్నాహాలపై గురువారం ప్రధాని సమీక్షించారు.
సీసీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు,వారి తల్లిదండ్రులను ప్రధాని మోడీ ఆశ్చర్చపర్చారు.
ఉత్తరాఖండ్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది.
వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ కోసం భారత్-పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి-25న కుదిరిన శాంతి ఒప్పందానికి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా కశ్మీర్ లో భద్రత పరిస్థితులను సమీక్షించేందుకు బుధవారం రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ఆర్మీ చీఫ్..వివిధ ప్రాంతాల
కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.
ఎరువుల దిగుమతి కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ అమరేంద్ర ధారి సింగ్ ను గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్టు చేసింది.
సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా ర్యాంకులను గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసింది.
నష్టపరిహారం విషయంలో విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఫైజర్, మోడెర్నాలు మినహాయింపులు కోరుతుండటం.. భారత్ దానికి సానుకూలంగా స్పందించడం తెలిసిందే.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవమే చేసింది.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రానున్న కొవిడ్ వేవ్ ల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు.
కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక ఉదారతను చాటుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తరహాలోనే థర్డ్ వేవ్ కూడా అంతే తీవ్రంగా ప్రభావం చూపొచ్చని SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)Ecowrap రిపోర్ట్ అంచనా వేసింది.
బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్...నమూనా అద్దె చట్టానికి(Model Tenancy Act)ఆమోదం తెలిపింది.
75శాతం మంది పెద్దలకు(అడల్ట్స్)వ్యాక్సినేషన్ పూర్తి అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశమున్నట్లు తాజా బ్రెజిల్ ప్రయోగం చెబుతోంది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనల పట్ల కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.