Home » Author »venkaiahnaidu
2021-22 ఏడాదికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచడానికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ IAS అధికారి అనూప్ చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు భారత ఎన్నికల సంఘం(ECI)ఓ ప్రకటనలో తెలిపింది.
లండన్ కి చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(EIU) తాజాగా విడుదల చేసిన గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ 2021 సర్వే ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో..
లండన్కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్ (QS) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకులను బుధవారం ప్రకటించింది.
కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ కేరళలోని త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది.
కొద్దిరోజులుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, RSS నేతలు లక్నో పర్యటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో మార్పులు ఉండబోతున్నాయని,సీఎం మార్పు కూడా ఉండే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు.
యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ "కోవాగ్జిన్" తయారీదారు భారత్ బయోటెక్ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తి ఏడాది దాటినా ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదు.
దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు అందించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, అదేవిధంగా..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 80కోట్ల మందికి దీపావళి వరకు ఉచితంగా రేషన్(ప్రతి నెలా 5 కిలోల బియ్యం, కేజీ �
కొత్త వ్యాక్సిన్ పాలసీని సోమవారం ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ 44 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.
సాధారణ షెడ్యూల్ ప్రకారం జులై నెలలోనే పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు(Monsoon Session)జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు.
పన్నుదారుల సౌలభ్యం కోసం కొత్త తరహా ఫీచర్లతో ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్సైట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.
దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని ఇవాళ ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశంలోని అన్ని ప్రాంతాలకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని విస్తరిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.
కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి వ్యాప్తి తగ్గకపోవడంతో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది.
మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ.
నేపాల్-భారత్ దేశాల మధ్య నెలకొన్న అపార్థాలు తొలగిపోయాయని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అన్నారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలో కలవనున్నారు.