Home » Author »venkaiahnaidu
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య జ్వరం కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు.
షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది.
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై ఏప్రిల్-26,2021న విధించిన నిషేధాన్ని మంగళవారం(జూన్-1,2021) నుంచి ఎత్తివేస్తున్నట్లు నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ పై మంగళవారం కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.
బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో వాడే ఆమ్ ఫోటెరిసిన్-B ఇంజెక్షన్ల ఎగుమతిపై భారత్ నిషేధం విధించింది.
దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
2020-21 ఆర్థిక సంవత్సరాన్ని--"నాలుగు దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థ యొక్క చీకటి సంవత్సరం"గా అభివర్ణించారు మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ ఎంపీ పీ చిదంబరం.
మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ముంబైలోని ఆయన నివాసంలో కలవడం మరోసారి మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పతి వైద్య విధానంపై యోగా గురు బాబా రాందేవ్ చేస్తున్న విమర్శలకు నిరసనగా ఎయిమ్స్ వైద్యులు మంగళవారం బ్లాక్ డేను పాటిస్తున్నారు.
వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం గట్టిగానే పడింది.
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్-హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చారు మమతా బెనర్జీ.
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ను కేంద్రం వెనక్కి పిలిపించాలంటూ(రీకాల్ చేయాలని) సోమవారం కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి తన నిరసన గళం వినిపించారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని,ఈ ప్రాజెక్టు అత్యవసరమైన ప్రాజెక్టు కాదని.. ప్రాజెక్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా ఆపేస్తే కార్మికులతో పాటు స్థానిక ప్రజలకు కొవిడ్ నుంచి రక్షణ లభిస్
రూ.13,578వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ వెలుగులోకి వచ్చాక దేశం వదిలి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ గురించి రోజుకో విషయం బయటకి వస్తోంది.
పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బంధోపాధ్యాయ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం,మమత సర్కార్ మధ్య వివాదం కొనసాగుతోంది.