Home » Author »venkaiahnaidu
కరోనా సెకండ్ వేవ్ దేశ రాజధానిలో విలయం సృష్టించింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు వ్యాక్లిన్ల కొరతని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది.
కరోనా రెండో దశ విజృంభణ సమయంలో వివిధ రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో సవాళ్లు ఎదురయ్యాయని ప్రధాని మోడీ తెలిపారు.
రెండు నెలలకు పైగా దేశరాజధానిని వణికించిన కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం అదుపులోకి వచ్చింది.
లక్షద్వీప్ యంత్రాంగం తాజాగా తీసుకొచ్చిన సంఘ విద్రోహ చర్యల నిరోధక చట్టం(PASA)మరియు లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021(LDAR)డ్రాఫ్ట్ అమలును నిలిపేసేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
రేప్ మరియు దొంగతం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన నార్త్ గౌటెంగ్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.
ఇటీవల11 రోజుల పాటు ఇజ్రాయెల్- గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు.
యాస్ తుఫాన్ ప్రభావంపై సమీక్షించేందుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.
కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి లోతైన దర్యాప్తు చేపట్టాలన్న వివిధ దేశాల డిమాండ్ కు భారత్ మద్దతు తెలిపింది.
కరోనా కట్టడి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO)ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్అండ్ అలైడ్ సైన్సెస్(INMAS), హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన న 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-DG)డ్రగ్ ధరను �
ఉత్తరప్రదేశ్ లో ఓ గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది.
ఢిల్లీలోని ద్వారకాలోని వెగాస్ మాల్లో ఢిల్లీ మొట్టమొదటి డ్రైవ్-థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్(ఇక్కడ ప్రజలు తమ కారులోనే కూర్చొని వ్యాక్సిన్ వేయించుకోవచ్చు)ని బుధవారం సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు.
బుద్ధుడి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 'వేసక్ గ్లోబల్ సెలబ్రేషన్స్' లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
కోవిడ్-19 టూల్కిట్ కేసుకి సంబంధించి ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నోటీసులు ఇచ్చింది.
కరోనా ఉద్ధృతి వేళ ఉత్తర్ప్రదేశ్లోని ఓ గ్రామంలో శానిటైజేషన్ పనుల్లో ప్రముఖ నటుడు, గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ స్వయంగా పాల్గొన్నారు.
నారదా కుంభకోణం కేసులో నలుగురు తృణముల్ కాంగ్రెస్ నేతలను జ్యుడిషీయల్ కస్టడీకి తీసుకోకుండా..హౌస్ అరెస్ట్ కు అనుమతిస్తూ మే-21న కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే
మాలి అధ్యక్షుడు, ప్రధాని, రక్షణ మంత్రిని అక్కడి సైనిక అధికారులు సోమవారం అరెస్టు చేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు..హమాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
హైవే పక్కన నీటికోసం అల్లాడుతున్న గద్దకు ఆపద్బాంధవులుగా మారారు ముగ్గురు బాటసారులు.