Home » Author »venkaiahnaidu
రాష్ట్రీయ లోక్దళ్(RLD) జాతీయ అధ్యక్షుడిగా దివంగత అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి(42) మంగళవారం ఎన్నికయ్యారు.
కమ్యూనిస్టు దిగ్గజం,పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(77), ఆయన భార్య మీరా భట్టాఛర్జీ గత వారం కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మంగళవారం పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) కొత్త డైరెక్టర్ ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సోమవారం భేటీ అయింది.
ఓ జర్నలిస్ట్ ని అరెస్టు చేసేందుకు ఓ దేశ ప్రభుత్వం ఏకంగా యుద్ధ విమానాన్ని పంపించింది.
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
తమిళనాడుకు చెందిన ఓ జంట అరుదైన వివాహం చేసుకుంది. విమానంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మౌనం దాల్చారని, ఆమె ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
దేశంలో బ్లాక్, వైట్ ఫంగస్లు క్రమంగా విస్తరిస్తున్న వేళ ఉత్తర్ప్రదేశ్లోని ఘాజియాబాద్ లో తొలిసారిగా "ఎల్లో ఫంగస్" కేసు నమోదైంది.
ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఈశాన్య ఇటలీలోని వర్బానియా సిటీకి దగ్గరలోని పర్వతంపై కేబుల్ కార్ కూలింది.
ఆఫ్రికాలోని కాంగో దేశంలోని ఇరగోంగో అగ్నిపర్వం విస్పోటనం చెందింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే పేరిట దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా(SKM) తలపెట్టిన నిరసనలకు 12 ప్రధాన విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేస్తున్నాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ చేసిన విమర్శలపై ఆ సంస్థ అధికారికంగా వివరణ ఇచ్చింది.
నేపాల్ పార్లమెంట్ ను రద్దు చేస్తూ ఆ దేశ రాష్ట్రపతి బిద్యా దేవి భండారీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
తౌటే తుఫాను విలయం నుంచి కోలుకోక ముందే "యాస్" రూపంలో మరోముప్పు ముంచుకొస్తోంది.
కరోనాకి విరుగుడుగా భారత్ లో తయారవుతున్న నాజల్ వ్యాక్సిన్స్(ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చేవి) అందుబాటులోకి వస్తే.. కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి 'గేమ్ ఛేంజర్'లా పనిచేయవచ్చునని శనివారం ఓ ఇంటర్వ్యూలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ సైంటి
కర్నాటకలో లాక్డౌన్ పొడిగించారు. మే 10 నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ మే 24 తో ముగుస్తుంది.
కరోనా పోరులో జాతీయ రక్షణ పరిశోధనా సంస్థ(DRDO) దూసుకుపోతోంది. వైరస్ను అంతమొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఫలితాలను సైతం సాధిస్తోంది.
కేరళలో ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొత్త కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో పిన్నరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది