Kiara Advani: కరోనా అయిపోయిందా.. మాస్కులు పెట్టుకోవడం లేదేం – కైరా అద్వానీ

నటి కైరా అద్వానీ రీసెంట్ గా తన సోదరి ఇషితా పెళ్లి వేడుకలకు హాజరైంది. అటు వెళ్లి వచ్చే సమయంలో ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది.

Kiara Advani: కరోనా అయిపోయిందా.. మాస్కులు పెట్టుకోవడం లేదేం – కైరా అద్వానీ

Kiara Advani

Kiara Advani: నటి కైరా అద్వానీ రీసెంట్ గా తన సోదరి ఇషితా పెళ్లి వేడుకలకు హాజరైంది. అటు వెళ్లి వచ్చే సమయంలో ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. అక్కడ ఆమె ఫొటోలు క్లిక్ మనిపించిందుకు గానూ ఆపిన వ్యక్తిని ప్రశ్నలతో దులిపేసింది కైరా అద్వానీ.

ఎయిర్ పోర్టుకు చేరుకునే సమయంలో కనిపించిన మీడియా మిత్రులను మాస్కులు పెట్టుకోవడం ఎందుకు మానేశారు. కరోనా అయిపోయిందా అని సెటైర్ వేశారు.

కొద్ది రోజులుగా ఇషితా పెళ్లి వేడుకలో పాల్గొన్న కైరా వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పంజాబీ పాటలకు అవుట్ డోర్ లో డ్యాన్సులు వేస్తూ ఫుల్ ఎంజాయ్మెంట్ లో కనిపించారు. కియారా ఈ పెళ్లిని స్టార్టింగ్ నుంచి ఎంజాయ్ చేస్తూనే ఉంది. 2019లో ఎంగేజ్మెంట్ సమయంలోనే ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

Read Also : నన్ను పెళ్ళికి పిలవలేదు.. విక్కీ-కత్రీనా మ్యారేజ్ పై కియారా

‘నా సోదరి సంతోషాన్ని చూడటం కంటే బెటర్ ఏదీ ఉందనుకోను. మా ఇంటికి రాబోతున్న వ్యక్తికి వెల్ కమ్. మా కుటుంబంలో కొత్త సంతోషాలు నింపబోతున్నావ్. కలిసి ప్రయాణిద్దాం. మీరు జీవితాంతం ప్రేమ, సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నా’ అని పోస్టు పెట్టారు కియారా.