Ram Charan-Akshay Kumar : రామ్ చరణ్, అక్షయ్ కుమార్ ఒకే వేదికపై..
ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో రామ్ చరణ్, అక్షయ్ కుమార్ పాల్గొని ఒకే వేదికపై సందడి చేశారు. పలు అంశాలపై మాట్లాడారు. డ్యాన్సులు చేసి అలరించారు.
ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో రామ్ చరణ్, అక్షయ్ కుమార్ పాల్గొని ఒకే వేదికపై సందడి చేశారు. పలు అంశాలపై మాట్లాడారు. డ్యాన్సులు చేసి అలరించారు.