Raashii Khanna : నాకు కామెడీ కంటే హీరోలతో రొమాన్స్ చేయడం చాలా ఈజీ..
రాశిఖన్నా మాట్లాడుతూ.. ''కామెడీ చేయడం చాలా కష్టం. నాకైతే కామెడీ చేయడం కష్టంగా అనిపించింది. కామెడీ కంటే రొమాన్స్ చాలా ఈజీ. కామెడీతో కంటే హీరోలతో............
Raashii Khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయమైన రాశిఖన్నా తర్వాత వరుస సినిమాలతో అలరిస్తుంది. ఇప్పుడు తమిళ్, తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది రాశి. త్వరలో గోపీచంద్ సరసన నటించిన పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 1న రిలీజ్ అవ్వనుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా రాశిఖన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
Suriya : ఆస్కార్ కమిటీలోకి ఆహ్వానం.. మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా సూర్య..
రాశిఖన్నా మాట్లాడుతూ.. ”కామెడీ చేయడం చాలా కష్టం. నాకైతే కామెడీ చేయడం కష్టంగా అనిపించింది. కామెడీ కంటే రొమాన్స్ చాలా ఈజీ. కామెడీతో కంటే హీరోలతో రొమాన్స్ సీన్స్ చేయడం చాలా ఈజీ అనిపించింది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నేను రొమాంటిక్ సన్నివేశాలు చేశాను. ఆ సీన్స్లో నటించి బోర్ కొట్టింది. పక్క కమర్షియాలో మొదటిసారి ఫుల్ కామెడీ రోల్ చేశాను. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమాలో నా కామెడీ బాగుటుంది. ఆడియన్స్ బాగా నవ్వుకుంటారు” అని తెలిపింది.