Uttej : నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు స్క్రీన్ రైటర్ ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు.
Uttej : ప్రముఖ నటుడు స్క్రీన్ రైటర్ ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఈమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Read More : Paytm: ‘మై చాయిస్ మై పేటీఎం’ అంటూ బుల్లితెర నటుల ప్రచారం!
సోమవారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్ ను పరామర్శించారు.