బీజేపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు
పశ్చిమ బెంగాల్ లోని బేజేపీ ఆఫీసుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బంకురా జిల్లాలోని చందాయి గ్రామ్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు గత రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బీజేపీ ఆఫీసు కాలిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని బీజేపీ నేతలుల ఆరోపించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
West Bengal: BJP office was set ablaze in Chandai Gram area in Bankura district last night. BJP has alleged that TMC is behind the incident. pic.twitter.com/X4D7nC6mp8
— ANI (@ANI) January 16, 2020