బీజేపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు

  • Published By: chvmurthy ,Published On : January 16, 2020 / 09:00 AM IST
బీజేపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు

పశ్చిమ బెంగాల్ లోని  బేజేపీ ఆఫీసుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.  బంకురా జిల్లాలోని చందాయి గ్రామ్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు గత రాత్రి నిప్పు పెట్టారు.  ఈ ఘటనలో బీజేపీ ఆఫీసు కాలిపోయింది. తృణమూల్  కాంగ్రెస్  కార్యకర్తలే ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని బీజేపీ నేతలుల ఆరోపించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.