Covid-19 Victims: ఆంధ్ర, బీహార్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం కోర్టు సమన్లు
ఆంధ్రప్రదేశ్, బీహార్ చీఫ్ సెక్రటరీలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. బుధవారం సమన్లు జారీ చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు అందజేయాల్సిన నష్టపరిహారం ఆలస్యం కావడమేంటని ప్రశ్నించింది.

Covid-19 Victims: ఆంధ్రప్రదేశ్, బీహార్ చీఫ్ సెక్రటరీలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. బుధవారం సమన్లు జారీ చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు అందజేయాల్సిన నష్టపరిహారం ఆలస్యం కావడమేంటని ప్రశ్నించింది. గతతీర్పులోనే ఎక్స్ గ్రేషియా ఇవ్వాలంటూ తీర్పుఇచ్చినప్పటికీ రాష్ట్రాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఈ మేరకు సుప్రీం సీరియస్ అవుతూ.. మధ్యాహ్నం 2గంటల కల్లా వర్చువల్ ఎంక్వైరీకి హాజరుకావాలని తెలిపింది. జస్టిస్ ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. చీఫ్ సెక్రటరీలు చట్టానికంటే ఎక్కువ కాదు. ఇద్దరూ విచారణకు హాజరుకావాల్సిదేనని చెప్పింది.
కొవిడ్ మృతి కారణంగా చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.4లక్షల నష్టపరిహారం ఇవ్వాలని గతంలోనే కోర్టునుంచి ఆదేశాలు వెళ్లాయి.
ఇది కూడా చదవండి: ఢిల్లీ, ముంబైలో కరోనా కల్లోలం
- Honey trap case: నెట్ బ్యాలెన్స్కు డబ్బులు లేవని నమ్మించింది.. రూ.2.50 లక్షలు మాయం చేసింది ..
- Trains Cancelled: రసగుల్లా కారణంగా రద్దయిన 40 రైళ్లు.. ఎక్కడంటే..?
- Bihar : పెళ్లి పత్రికలపై కట్నం తీసుకోవడం లేదని ప్రకటించిన పెళ్లిళ్లకే వెళుతున్నా..: సీఎం నితీశ్ కుమార్
- Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
- Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
1Viral video: అయ్యో పాపం.. ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ ఏం చేశాడంటే..
2Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
3PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్షిప్ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
4Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
5YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
6UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా
7Kedarnath: కేదార్నాథ్లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
8Nepal plane: నేపాల్లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు
9Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..
10pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్లలకు అస్వస్థత
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
-
Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు