Home » Aadhar Card
పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ Aadhaar (ఉడాయ్) నోటీసులు జారీ చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉడాయ్, తెలంగాణ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఉడాయ్ నోట�
మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్లే పశువులకూ ఆధార్ కార్డులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశువులకు ఆ తరహా కార్డులు ఇవ్వనుంది.
ఆధార్ కార్డ్లో సనాఫ్ అనో, డాటర్ ఆఫ్ అనో, లేకుంటే వైఫ్ ఆఫ్ తండ్రి పేరో లేకుంటే భర్త పేరో ఉంటుంది కదా? ఇక మీదట అటువంటి బంధుత్వాలు ఆధార్ కార్డ్లో కనిపించవు. ఆ రిలేషన్ స్థానంలో కేరాఫ్ అని రాబోతుంది. అవును ఇప్పటివరకు ఆధార్ సంస్థ రిలేషన్లను ఎంట్ర�
ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, గతంలో మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవటం కుదరదు. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్ధ (ఉడాయ్) కొత్త రూల్స్ రూపోందించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆధార్ లో పుట్టని తేదీని కేవలం ఒకసారి మాత్రమే మా�
ఏ అవసరానికైనా అడ్రస్ వెరిఫికేషన్ కావాలంటే ఆధార్ తప్పనిసరి అయిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన ఆధార్ కార్డును ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసే పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్), బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొ�
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ఉత్పత్తులలో ఒకటైన ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్ల ఆధార్ డేటాను మిలియన్ సంఖ్యలో లీక్ అయ్యేందుకు కారణమైందట. ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చర్ బాప్టిస్ రోబర్ట్ ఈ విషయాన్ని కనుగొన్నాడు. 6.7 మిలియన్ డీలర్లు ఒకే యూజర్ ఐడ�
పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్)కార్డుకు చిక్కొచ్చిపడింది. అందరికీ కాదు ఆధార్తో లింక్ చేయకుండా వాడే పాన్ కార్డులు క్యాన్సిల్ చేసేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సేషన్(సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. భారతదేశం మొత్తంలో ఉన�
ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద లబ్ధి పొందనున్న రైతులకు ఆధార్ తప్పనిసరి కాదట. మరి కొంతకాలంలో జరగనున్న సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 75వేల కోట్లను విడుదల చేసింది. ఏటా రూ.6వేలు చేరనుండటంతో దానిలో మొదటి విడతగా తీ
విజయవాడ : ఏపీ రాజకీయాల్లో సర్వేల టెన్షన్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీలు చేస్తున్న సర్వేలు.. ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పలు చోట్ల ఈ సర్వేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతల త�
అనంతపురం జిల్లాలోని ప్రతి పశువుకూ ఆధార్కార్డు మాదిరి ఒక నంబరు కేటాయించి ట్యాగ్ చేస్తామని డిస్ట్రిక్ లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ (డీఎల్డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి తెలిపారు. ఇన్ఫర్మేషన్ నెట్వ