Home » again
NDA Again, Bihar Has Decided,Says Prime Minister బీహార్ లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలోని ఫోర్బెస్ గంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ(నవంబర్-3,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్
NEET to be held again మరోసారి నీట్ పరీక్ష జరగనుంది. గత నెలలో కరోనా లేదా కంటైన్మెంట్ జోన్లలో ఉండటం వల్ల ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ (National Eligibility cum Entrance Test)ఎగ్జామ్ రాయలేకపోయిన విద్యార్థులకు సుప్రీం కోర్టు మరో అవకా
ఓ సారి తన చనిపోయిన బిడ్డను మోస్తూ 17 రోజులు గడిపిన ఓ ఓర్కా (తిమింగలాలలో ఓ జాతి) ఇప్పుడు మరోసారి తల్లి అయ్యింది. పరిశోధకులు J35 గా దానిని గుర్తించారు మరియు తహ్లెక్వా అని కూడా ఆ తిమింగలం పిలువబడుతుంది. ఓర్కా, దక్షిణ నివాస తిమింగలాలు యొక్క దుస్థితిక�
ఆంధ్రప్రదేశ్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ �
కరోనాని కట్టడి చేయడానికి మరోసారి అమెరికాను షట్ డౌన్ చేయాలని యుఎస్ వైద్య నిపుణులు రాజకీయ నాయకులను కోరుతున్నారు. 150 మందికి పైగా ప్రముఖ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నర్సులు మరియు ఇతరులు… దేశాన్ని షట్ డౌన్ చేసి కరోనా కట్టడి చేయ�
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. చైన నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు, వైద్యులు శ్రమిస్తున్నారు. తొలుత వైరస్ ను కట్టడి చేసేందుకు
కరోనా వైరస్ అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. జిల్లాలకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను పంపినట్లు పేర్కొంది. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాల
హైదరాబాద్ నగరంలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు రానున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ ప్రారంభంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాల్లో క�
సెక్యూరిటీ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)లో అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే దరఖాస్తు గడువును మే 31, 2020 వరకు పొడింగించిన విషయం తెలిసింద
తెలంగాణలో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రోజుకు 16 చొప్పున మాత్రమే కొత్త కేసులు నమోదవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైరస్ వ్యాప్తి ఆగినట్టేనని అందరూ భావించారు. కానీ ఆదివారం 28 కొత్త కే�