again

    తెలంగాణ కేబినెట్ విస్తరణ : ఏ శాఖ అప్పగించినా స్వీకరిస్తా – సబితా ఇంద్రారెడ్డి

    September 8, 2019 / 09:59 AM IST

    తనకు ఏ శాఖ అప్పగించినా..స్వీకరిస్తానని..సీఎం కేసీఆర్..నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకొనే విధంగా పని చేస్తానని టీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ వి�

    వీడియోకాన్ కేసులో కొచ్చర్ దంపతులను విచారించిన ఈడీ

    May 13, 2019 / 03:46 PM IST

    వీడియోకాన్ లోన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌ ను  ఇవాళ(మే-13,2019)ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. ఇదే కేసులో చందా కొచ్చార్ భ‌ర్త‌ దీపక్ కొచ్చర్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. గ‌తంలో ముంబై అధికారులు వారి నుంచి వాంగ్మూలం తీసుక�

    మొజాంబిక్ ను భయపెడుతున్న కెన్నిత్ తుఫాన్

    April 26, 2019 / 01:53 AM IST

     మొజాంబిక్ దేశాన్ని మరోసారి తుపాన్ వణికిస్తోంది.నెల రోజుల క్రితమే ఇడాయ్ తుపాన్ భీభత్సంతో మొజాంబిక్,మాలావి,జింబాబ్వే లో 900మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విషయం తెలిసిందే. మళ్లీ కెన్నిత్ తుఫాన్ ఆ దేశ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోం�

    మోడీ మళ్లీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

    April 10, 2019 / 07:34 AM IST

    నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

    బాబు మరోసారి సీఎం కావాలి…టీడీపీ సభలో కేజ్రీవాల్

    March 31, 2019 / 03:17 PM IST

    ఏపీలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా చాలా ముఖ్యమైనవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.విశాఖలో ఆదివారం(మార్చి-31,2019)టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..చంద్రబాబు ఏపీని మోడ్రన్ రాష్ట్రంగ�

    మళ్లీ అధికారంలోకి టీడీపీ : చంద్రబాబు

    March 28, 2019 / 12:11 PM IST

    ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చెప్పారు.

    చౌకీదార్ చోర్ కాదు..ప్యూర్: రాజ్ నాథ్ సింగ్

    March 26, 2019 / 11:44 AM IST

    చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు)అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ కాపలాదారు దొంగ కాదనీ, నిష్కళంకుడని, దేశంలోని రుగ్మతలను

    అమేథీలో నువ్వా-నేనా : మరోసారి రాహుల్ ని ఢీ కొట్టనున్న స్మృతీ ఇరానీ

    March 21, 2019 / 04:14 PM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రెడీ అయ్యారు.యూపీలోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి మరోసారి ఈ ఇద్దరు తలపడనున్నారు.2014 ఎన్నికల్లో కూడా అమేధీలో రాహుల్ పై స్మృతి పోటీచేశారు.అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్

    బాలాకోట్ దాడులపై యోగి సంచలన వ్యాఖ్యలు

    March 12, 2019 / 01:00 PM IST

    బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్-2019…ఏపీకి నాలుగు,తెలంగాణకి మూడు

    March 6, 2019 / 11:31 AM IST

    తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లురుపేట, కావలి నిలువగ�

10TV Telugu News