ALLOW

    ఢిల్లీలో 24X7 రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అనుమతి

    October 8, 2020 / 06:54 PM IST

    Restaurants Can Stay Open 24X7 in Delhi: కరోనా వేళ ఢిల్లీ రెస్టారెంట్లకు పెద్ద ఊరట లభించింది. ఇకపై ఢిల్లీలో 24గంటలపాటు రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అవకాశమిస్తున్నట్లు, అంతేకాకుండా అవసరమైన టూరిజం లైసెన్స్ లను కూడా తొలగిస్తున్నట్లు బుధవారం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్

    కోవిడ్ గైడ్ లైన్స్ సడలింపు….రాజకీయ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్

    October 8, 2020 / 05:17 PM IST

    Home ministry modifies Covid-19 guidelines బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు, మరో 11 రాష్ట్రాల్లో పార్లమెంట్, శాసన సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న వేళ… ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది కలగకుండా సెప్టెంబర్-30న జారీ చేసిన అన్ లాక్ నియమాలను గురువారం కేంద్ర హోం శాఖ సడలించింది. ఎన్న

    హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు అనుమతి

    August 20, 2020 / 09:41 PM IST

    హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా �

    80ఏళ్లు దాటితే విమానాల్లోకి నో ఎంట్రీ, ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే..

    May 12, 2020 / 12:22 PM IST

    క్యాబిన్ లగేజి నిషేదించడంతో పాటు 80ఏళ్లు దాటిన ప్యాసింజర్లకు కూడా అనుమతి లేదని తేల్చేశారు. COVID-19 కారణంగా మార్చి 25నుంచి ఎయిర్ ప్యాసింజర్ సర్వీసులు సస్పెండ్ చేశారు. కొత్త గైడ్ లైన్స్ ను బట్టి ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్ అనుగుణంగా కమర్షియల్ ఫ్లైట్లను ప�

    కరోనా జాగ్రత్తలతో ఎక్కువ ఆర్ధిక కార్యకలాపాలకు అనుమతి

    April 13, 2020 / 06:00 AM IST

    లాక్ డౌన్ పొడిగింపు సమయాల్లో కూడా సమంజసమైన రక్షణలతో(RESONABLE SAFEGUARDS)ఎక్కువ పరిశ్రమల కార్యకలాపాలను అనుమతించాలని వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సూచించింది. హోంమంత్రిత్వశాఖను ఉద్దేశించి రాసిన లేఖలో…ఆటో,టెక్స్ టైల్,ఢిఫెన్స్,ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర క�

    ఎసెన్షియల్ సర్వీసెస్ : మద్యం హోం డెలివరీకి సీఎం గ్రీన్ సిగ్నల్

    April 8, 2020 / 03:06 PM IST

    లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దొరక్క నానా అవస్థలు పడుతున్నవారికి మమతా బెనర్జీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో వెస్ట్ బెంగాల్ లో మద్యం హోమ్‌ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్�

    క్వారంటైన్ కు అంగీకరించిన వారికి మాత్రమే ఏపీలోకి అనుమతి 

    March 26, 2020 / 01:02 AM IST

    హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.

    జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించాలని నిర్ణయం

    March 25, 2020 / 07:17 PM IST

    ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. 

    కిక్కే కిక్కు : ఫారిన్ మద్యం ఆన్ లైన్‌లో ఆర్డర్ ఇవ్వొచ్చు

    February 23, 2020 / 12:01 PM IST

    ఫారిన్ మద్యం కావాలంటే..ఎలా..అక్కడ దాకా వెళ్లాల్సిందేనా ? అవసరం లేదంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఎంచక్కా..ఆన్ లైన్‌లో ఒక్క క్లిక్ చేసి మద్యం ఇంటి వద్దకు తెచ్చుకోవచ్చని వెల్లడిస్తోంది. ఇప్పటికే ఎన్నో వస్తువులు ఆన్ లైన్ ద్వారా తెచ్చుకుంటున్నార

    భారత అడవుల్లోకి ఆఫ్రికా చీతాలు..అనుమతిచ్చిన సుప్రీం

    January 29, 2020 / 03:59 PM IST

    మళ్లీ మన దేశంలోకి చిరుతలు రాబోతున్నాయి. ఆఫ్రికాకు చెందిన చిరుతలను మన దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ లోని నౌరదేహీ అభయారణ్యంలోకి చిరుతలను ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఆఫ్రికన్ చి�

10TV Telugu News