Home » ALLOW
Restaurants Can Stay Open 24X7 in Delhi: కరోనా వేళ ఢిల్లీ రెస్టారెంట్లకు పెద్ద ఊరట లభించింది. ఇకపై ఢిల్లీలో 24గంటలపాటు రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అవకాశమిస్తున్నట్లు, అంతేకాకుండా అవసరమైన టూరిజం లైసెన్స్ లను కూడా తొలగిస్తున్నట్లు బుధవారం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్
Home ministry modifies Covid-19 guidelines బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు, మరో 11 రాష్ట్రాల్లో పార్లమెంట్, శాసన సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న వేళ… ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది కలగకుండా సెప్టెంబర్-30న జారీ చేసిన అన్ లాక్ నియమాలను గురువారం కేంద్ర హోం శాఖ సడలించింది. ఎన్న
హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా �
క్యాబిన్ లగేజి నిషేదించడంతో పాటు 80ఏళ్లు దాటిన ప్యాసింజర్లకు కూడా అనుమతి లేదని తేల్చేశారు. COVID-19 కారణంగా మార్చి 25నుంచి ఎయిర్ ప్యాసింజర్ సర్వీసులు సస్పెండ్ చేశారు. కొత్త గైడ్ లైన్స్ ను బట్టి ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్ అనుగుణంగా కమర్షియల్ ఫ్లైట్లను ప�
లాక్ డౌన్ పొడిగింపు సమయాల్లో కూడా సమంజసమైన రక్షణలతో(RESONABLE SAFEGUARDS)ఎక్కువ పరిశ్రమల కార్యకలాపాలను అనుమతించాలని వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సూచించింది. హోంమంత్రిత్వశాఖను ఉద్దేశించి రాసిన లేఖలో…ఆటో,టెక్స్ టైల్,ఢిఫెన్స్,ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర క�
లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క నానా అవస్థలు పడుతున్నవారికి మమతా బెనర్జీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో వెస్ట్ బెంగాల్ లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్�
హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్ ప్రోటోకాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.
ఫారిన్ మద్యం కావాలంటే..ఎలా..అక్కడ దాకా వెళ్లాల్సిందేనా ? అవసరం లేదంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఎంచక్కా..ఆన్ లైన్లో ఒక్క క్లిక్ చేసి మద్యం ఇంటి వద్దకు తెచ్చుకోవచ్చని వెల్లడిస్తోంది. ఇప్పటికే ఎన్నో వస్తువులు ఆన్ లైన్ ద్వారా తెచ్చుకుంటున్నార
మళ్లీ మన దేశంలోకి చిరుతలు రాబోతున్నాయి. ఆఫ్రికాకు చెందిన చిరుతలను మన దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ లోని నౌరదేహీ అభయారణ్యంలోకి చిరుతలను ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఆఫ్రికన్ చి�