Home » Andhra Pradesh Elections 2024
ఇటు పార్లమెంట్, అటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు జగన్.
ఎంత మందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నారు? జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు ఉండవు? అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చెప్పిన పనులు మాత్రమే చేశానని, తన పనితీరు ప్రజలకు నచ్చినా.. పెత్తందారులకు నచ్చలేదన్నారు.
గన్నవరంలో ఎయిర్ పోర్ట్ కూడా వద్దనుకున్నారు. అమరావతిలో పెడదామనుకున్నారు. నేను, వెంకయ్య నాయుడు అడ్డంపడ్డాం.
లావు శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట నుంచి పోటీ చేయించాలని ఎమ్మెల్యేలు కోరారు. అయితే, అధిష్టానం మాత్రం శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది.
ఏపీలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరింది.
ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ, జనసేన ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. సూపర్ 6 పేరుతో రాజమండ్రి మహానాడులో గతేడాది మినీ మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు.
ఈ ఎన్నికల్లో ఇద్దరమూ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారాయన. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురం నుంచి పోటీలో ఇంట్రస్ట్ చూపిస్తున్నామని చెప్పారు.
పెనమలూరు లేదా నూజివీడు స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో పెనమలూరు నుంచే పోటీ చేయాలని పార్ధసారధి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు సీట్ల కేటాయింపు అత్యంత కీలంకగా మారింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను నడిపించే బలమైన నాయకుడు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.