Home » AP Assembly elections 2024
బద్వేలు సీటు విషయంలో పార్టీ నాయకత్వం అన్యాయం చేసిందని పనతల సురేష్ఆ వేదన వ్యక్తం చేశారు.
లోక్ సభసహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రేపు మధ్యాహ్నం 3గంటలకు షెడ్యూల్ విడుదల చేయనుంది.
వైసీపీ ఇంఛార్జిలకు సంబంధించి 6వ జాబితా విడుదలైంది.
పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది హైకమాండ్.
మూడు జాబితాల్లో 59 చోట్ల (అసెంబ్లీ, లోక్ సభ) మార్పులు చేర్పులు చేశారు జగన్. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.
స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన బ్రదర్స్ను సంప్రదించినా.. వారు అసెంబ్లీ బరిలోనే ఉంటామని చెప్పినట్లు సమాచారం. ఇక జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయను పోటీ చేయించాలనుకున్నా.. ఆమె కూడా విముఖత వ్యక్తం చేయడంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభి�
ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ మరో జాబితా విడుదల చేసింది.
పలువురు సిట్టింగ్ లకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు.
ఎందర్ని తప్పిస్తారో తెలియక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎమ్మెల్యేలు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను..
మళ్లీ YCP గెలుపు.. మామూలుగా ఉండొద్దన్న జగన్