Home » AP BJP
బద్వేలు సీటు విషయంలో పార్టీ నాయకత్వం అన్యాయం చేసిందని పనతల సురేష్ఆ వేదన వ్యక్తం చేశారు.
ఏపీ బీజేపీ ఆఫీసులో సత్యకుమార్, విష్ణువర్దన్ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు.
6 సీట్లలో ఐదు సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది.
త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది.
ఏపీలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరపనున్నారు.
మా జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతాం. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుంది.
అంతా ఓకే అన్నట్లు కనిపిస్తున్నా.. ఎక్కడో డౌట్ కొడుతోంది.. పొత్తుపై రకరకాల వ్యాఖ్యానాలు.. అనేక రకాల ఊహాగానాలతో ఎప్పుడూ పొత్తు పాలిటిక్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి..
పార్టీకి బలం ఉన్న స్థానాలను ప్రత్యేకంగా శివప్రకాశ్ నోట్ చేసుకుంటున్నారు.
అదే పద్ధతిని ఇప్పుడున్న వైఎస్ జగన్ కూడా పాటించాలని, కానీ ఆయన పాటించడం లేదన్నారు పురంధేశ్వరి. ముఖ్యమంత్రి జగన్ దేనికి సిద్ధమయ్యారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
Purandeswari Questions CM Jagan : రోడ్లు బాగోలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం.. శ్రీకాకుళం జిల్లాకు, రాష్ట్రానికి ఏం చేసిందో జగన్ చెప్పాలి.