Home » AP BJP
అవినీతికి కర్త, కర్మ, క్రియా.. అధికార పార్టినే..
పవన్ క్లారిటీతో ఇప్పుడు బీజేపీ వైఖరిపై ఆసక్తి రేకెత్తుతోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదన మూడేళ్లుగా ఉంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖల బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండిసంజయ్లు నియమితులయ్యారు.
విశాఖలో ఇప్పుడు జీవీఎల్ పోటీ చేయాలన్నా.. ఆ సీటు ఇవ్వాల్సింది పురంధేశ్వరే. ఎందుకంటే.. ప్రెసిడెంట్గా ఉన్నది ఆవిడే కాబట్టి. అలాంటప్పుడు.. ఆవిడే అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది గానీ..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పొత్తులపై చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఏ పార్టీ ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటుంది? అసలు పొత్తులు ఉంటాయా? ఉండవా? ఇలా ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న క్రమంలో టీడీపీతో పొత్తులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సో�
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో 6.10 గంటలకు రైల్వే గ్రౌండ్కు చేరుకుంటారు.
స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారు. మోదీ ఈతొమ్మిదేళ్ల పాలనలో నవ భారత్ ఆవిష్కృతమైంది. ఈ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థ లే చెబుతున్నాయని వెల్లడించారు.
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
మొదటి నుంచి టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీలోని ఓ వర్గం తెగేసి చెబుతుంది. అయితే, పవన్ నేరుగా ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడంతో ఏపీ బీజేపీలోనూ సమీకరణాలు మారుతున్నట్లు చర్చజరుగుతుంది.
Sunil Deodhar : జగన్ ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ విషయం స్పష్టమైంది.