Home » AP Floods
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీలు కూడా రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.
అర్ధరాత్రి రేపల్లె మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గండి పడుతుందేమో అనే భయంతో రాత్రంతా కరకట్ట మీదే మంత్రులు పర్యవేక్షణ చేశారు.
బుడమేరు పోటెత్తి ఎందుకు బెజవాడ మునిగింది? మున్నేరు ఉధృతి ఖమ్మంను ముంచడానికి కారణం ఏంటి?
వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.
బాధితులందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో వరద సహాయక చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు.
విజయవాడ కలెక్టరేట్ లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు.
అమరావతిలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో 23 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 19 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలోని తెనాలిలో 18 సెంటీమీటర్లు
ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 887 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 871.90 అడుగులకు చేరింది.