Home » AP government
అంగన్ వాడీలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది.
విధుల్లో చేరాలని బెదిరించినా, ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం కొన్ని అంశాల పట్ల సానుకూలంగా స్పందించినా.. కార్మికుల మనోభావాలకు అనుగుణంగా వారి డిమాండ్లు పరిష్కారం చేసే దిశగా మాత్రం చర్చలు జరగలేదు..
సీఎం జగన్ ఎన్నికల హామీలో పింఛన్ల పెంపు ప్రధానమైనది. ఇప్పుడు మూడు వేల రూపాయలు చేయడంతో ఎన్నికల హామీని నెరవేర్చినట్లైంది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని.. తాము ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చే�
తమ డిమాండ్లు నెరవేర్చేవరకు తగ్గేది లేదని అంగన్ వాడీ వర్కర్లు తేల్చి చెప్పారు. గత 15 రోజులుగా తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్ వాడీ వర్కర్స్.
న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా 100 కోట్లతో "అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్"ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది.
ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.
పిటిషనర్లు తెలివిగా కావాలని రిట్ పిటిషన్ ను దాఖలు చేశారని, ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.
ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదన్నారు. మిగ్జామ్ తుపాను బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.