Home » AP government
బంపర్ మెజార్టీతో గెలిచారు. మరో 6 రోజుల్లో అధికారం చేపట్టనున్నారు. అంతకుముందే పాలనపై పట్టు సాధిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి దరఖాస్తు చేసుకోగా.. ఆ సెలవు దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఇక, ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు.
నగదు బదిలీ ద్వారా 47లక్షల 74వేల 733 మంది బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాలనుసైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి తప్పనిసరి. దీంతో ఈసీ పర్మిషన్ అడుగుతూ కొన్నిరోజుల క్రితం లేఖ రాసింది జగన్ సర్కార్.
పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లబ్ధిదారుల్లో కొందరికి ఇంటివద్దకే పెన్షన్ నగదు పంపిణీ జరుగుతుంది. మిగిలిన వారు..
వారికి పెన్షన్లు ఇవ్వనివ్వకుండా చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ అడ్డుకున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.
పీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.