-
Home » AP Liquor Case
AP Liquor Case
నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం.. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత జోగి రమేశ్ ఫైర్
AP Liquor Case : కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిపోయారు. ఒక బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని అణగదొక్కాలని చూస్తున్నారు.
తప్పు చేస్తే ఒప్పేదే లే.. ఏపీ నకిలీ లిక్కర్ కేసులో ట్విస్ట్ ఏంటి? సెగలు కక్కుతున్న కేసు వ్యవహారం
వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి నకిలీ మద్యం రాకెట్ యథేచ్ఛగా సాగుతోందని.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించిన దందాను.. కూటమిసర్కార్ వచ్చాక టీడీపీ నాయకుల సాయంతో కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే?
లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త మలుపు.. నిందితుల్లో పెరిగిన గుబులు.. ఎందుకు..
వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఇప్పుడు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.
ఏపీ లిక్కర్ ఫైల్స్ లో బిగ్ ట్విస్ట్.. అట్టపెట్టెల్లో కోట్లు..! నెక్స్ట్ వారి అరెస్ట్ ఖాయమా?
ఇక నెక్స్ట్ అరెస్ట్కు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారంలో ఉన్న వారిలో ఇద్దరు వైసీపీ అగ్రనేతల వంతు కూడా రావొచ్చంటున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. రంగంలోకి ఈడీ.. నెల రోజుల్లో బ్లాస్టింగ్ న్యూస్? ఓ పెద్ద నేత అరెస్ట్?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో..నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియనిది కాదు.
జగన్ను అరెస్ట్ చేయడమే టార్గెట్.. ఆ కేసు ఓ కట్టుకథ, నిలబడదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.
లిక్కర్ కేసులో ఎంపీ అరెస్ట్పై మాట్లాడని పేర్నినాని.. అరెస్ట్ చేస్తారని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా?
ఇప్పుడున్న కేసుల్లోనే కాదు..భవిష్యత్లోనూ జాగ్రత్తగా మాట్లాడకపోతే పేర్నినానికి కేసుల బెడదన్న తప్పదన్న టాక్ వినిపిస్తోంది.
ఏపీ లిక్కర్ స్కాం.. ఎప్పుడు ఏం జరిగింది?.. కేసు పెట్టినప్పటి నుంచి.. చార్జిషీట్ వరకు.. టైమ్ లైన్
ఎవరెవరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు? ఎవరిని ఎప్పుడు విచారించారు? ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేశారు?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. 300 పేజీల చార్జ్షీట్ దాఖలు చేసిన సిట్..
దీంతోపాటు వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.