Home » AP Politics
ఏలూరు పార్లమెంటులో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చామని, ఉద్యోగులకు చెప్పే చేశామని బొత్స సత్యనారాయణ అన్నారు.
భీమవరం, గాజువాకలో గ్లాస్ పగిలిపోతే పవన్ పిఠాపురం పారిపోయాడు. చంద్రబాబును చంద్రగిరిలో ఓడిస్తే కుప్పం పారిపోయాడు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు బ్రేక్ తరువాత 17వ రోజు గురువారం ఉదయం ప్రారంభం కానుంది.
ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదని హితవు పలికారు.
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని పవన్ నిబద్దతతో నడుపుతున్నారని అన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా
నియోజకవర్గంలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే ఉత్కంఠ రానురాను ఎక్కువవుతోంది.
పవన్ ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వండి.
ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఇది. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడికేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో 16టీంలను ఏర్పాటు చేసి విచారణలో వేగం పెంచారు.