Home » AP Politics
మత్స్యకారుల ఓట్లు, ప్రభుత్వ సానుకూల ఓట్లు తనను గెలిపిస్తాయని మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీ ఓటు బ్యాంకుతో తనదే విజయమంటున్నారు గౌతు శిరీష. మరి ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
ఈ ఇద్దరూ లోకలే... మరి ఈ ఇద్దరిలో విజేత ఎవరు? గాజువాకపై ఎగిరే జెండా ఏది?
తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరి సత్తా ఎంత?
ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కు కారణమైన వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలు ఏంటి?
రాజకీయ నాయకులను అవినీతిపరులను చేసింది ప్రజలే. ఐదేళ్లు బాగుండాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.
ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్ తగిలింది.
ఏపీలో 114 అసెంబ్లీ, ఐదు ఎంపీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు.
మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ఆయన వాపోయారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దూకుడుకు బ్రేక్ వేయడం సాధ్యమా?
ఈ రెండు పార్టీల మధ్య మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాత్ర ఏంటనేదే ఆసక్తి రేపుతోంది.