Home » AP Politics
చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు.. మీరు సమాధానం చెప్తే అప్పుడు నేను సమాధానం చెప్తా అంటూ ముద్రగడ పద్మనాభం అన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కుదురిన ఒప్పందం ప్రకారం సీపీఐ ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది.
సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని టీడీపీ.. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే అండగా వైసీపీ ప్రచారంలో దూకుడు చూపుతున్నాయి. మరోవైపు ఇద్దరు అభ్యర్థులకు రెబెల్స్ రెడ్ సిగ్నల్స్ చూపిస్తుండటమే హీట్ పుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎస్.కోటలో గెలు�
రెండు పార్టీలూ హోరాహోరీగా తలపడుతుండటంతో తణుకులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 33 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో కాపు సామాజికవర్గం ఓట్లే దాదాపు 55 వేలు ఉన్నాయి. ఇవికాక కమ్మ సామాజికవర్గం ఓట్లు 20 వేలు ఎన్నికల్లో ప్రభావం చూప�
కడప బాంబులతో బెదిరించే సంస్కృతి తమది కాదని మండిపడ్డారు. అందరి జాతకాలు బయటపెడతామని హెచ్చరించారు.
రాజకీయాల్లో జగన్ ను ఓడించడమే షర్మిల, సునీత ఆశయమా..? వైఎస్సార్ కు తలవంపులు తెచ్చేలా షర్మిల వ్యవహరం ఉంది.
దశాబ్దాల పాటు రాజకీయం పోరాటం చేసిన రెండు కుటుంబాలు ఈ ఎన్నికల రణం నుంచి తప్పుకున్నాయి. రెండు గ్రూపులు తమ మద్దతుదారులను బరిలోకి దింపి పోటీని మరింత రసవత్తరంగా మార్చేశాయి.
ఈసారి ఎలాగైనా ఆ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్ చేస్తోంది. మరి వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా?
వైసీపీ ఆవిర్భవానికి ముందు కాంగ్రెస్ కు, ఇప్పుడు వైసీపీకి కొమ్ము కాస్తోంది తిరుపతి. అసలు తిరుపతిలో ఎప్పుడూ ఒకే పార్టీ హవా కొనసాగించడానికి కారణం ఏంటి? ఈసారి తిరుపతిలో ఎలాంటి సీన్ కనిపించబోతోంది?
కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం దానిపైనే చేస్తాను.