Home » AP Politics
దశాబ్దాలుగా శత్రువులుగా రాజకీయాలు చేసిన ఈ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇమడగలవనే సందేహాలే ఎక్కువగా ఉన్నాయి.
మొత్తానికి రెండు పార్టీలు రాజమండ్రిపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఈ సమరంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
పురంధేశ్వరి కొంతమంది అధికారుల పేర్లు ఇస్తే ఎలక్షన్ కమిషన్ వారిని మార్చేస్తుంది.. ఇది చాలా దారుణం అంటూ బొత్స అన్నారు.
జనసేన పార్టీకోసం ఎంతో కష్టపడ్డాం. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మకం ద్రోహం చేస్తారా అంటూ పోతిన మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు మోడీతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు.
కుటుంబసభ్యులతో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయానికి రండి. ఎవరి వల్ల మేలు జరిగిందనే విషయాన్ని లోతుగా ఆలోచించండి.
పవన్ కల్యాణ్పై ముద్రగడ పద్మనాభం ఫైర్