Home » AP Politics
రాష్ట్రంలో ఇప్పటి వరకు 60శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో 100శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
కోర్టు పరిధిలోఉన్న అంశాలపై వైఎస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు. జగన్ వ్యక్తిత్వంను దెబ్బతీసే వారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ప్రభుత్వ పథకాలు, గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఈసారి టీడీపీ కోటను బద్ధలుకొడతానంటోంది. మరి వైసీపీ ఆశలు నెరవేరతాయా? టీడీపీకే జనం జైకొడతారా?
ఇద్దరి బ్యాక్గ్రౌండూ పెద్దదే.. అంగ, అర్ధబలాల్లో ఒకరికి ఒకరు తీసిపోని పరిస్థితి. మరి ఈ సమ ఉజ్జీల సమరంలో గెలిచేది ఎవరు? గన్నవరం ఏ పార్టీకి వరంగా మారబోతోంది?
తెనాలి పర్యటనకు త్వరలోనే తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు చెప్పారు.
2, 3 గంటల పాటు లైన్లలో నిల్చున్న లబ్దిదారులు ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు.
వ్యూహ ప్రతివ్యూహాలతో రెండు పార్టీలూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇక మున్ముందు జరిగే రాజకీయ పరిణామాలే రాజకీయాన్ని డిసైడ్ చేసే పరిస్థితిని సూచిస్తున్నాయి.
ప్రభుత్వ సానుకూల పవనాలతో గట్టెక్కుతామని వైసీపీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభిస్తుందని టీడీపీ ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ రెండు వాదనల్లో ఓటర్లు ఎవరి వాదనతో ఏకీభవిస్తారో..? ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠగా పెంచుతోంది.
40ఏళ్లలో కేవలం రెండుసార్లే గెలిచిన టీడీపీ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? లేక వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్