Home » AP Politics
ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు సంయుక్తంగా టీడీపీని నిలువరించే ప్రయత్నం చేస్తుండగా, టీడీపీ అభ్యర్థి సౌమ్య కోసం దేవినేని అభిమానులు, వసంత నాగేశ్వరరావు అనుచరులు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఇతర పార్టీ జెండా ఎగరని చోట తొలిసారి విజయం సాధించి టీడీపీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది.
మరి గ్రామీణ నేపథ్యం గెలుస్తుందా? ఢిల్లీ స్థాయి పలుకుబడి నెగ్గుతుందా? అనకాపల్లి రేసుగుర్రం ఎవరు?
జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.
గంగాధర నెల్లూరు నుంచి రమేశ్ బాబు, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
ప్రభుత్వ సేవలను నేరుగా పేద మధ్య తరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో.. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది.
మంతెన రామరాజును మారిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే అంటూ ప్లకార్డులతో ఆందోళన బాట పట్టారు టీడీపీ నేతలు.
ప్రజా వ్యతిరేకత సాకుతో ఎలీజాను తప్పించిన వైసీపీ ఇప్పుడేం చేస్తుంది?
తొలిసారిగా ఇద్దరూ పాత స్థానం నుంచే పరస్పరం తలపడేందుకు బరిలోకి దిగుతున్నారు.
రెండు పార్టీలు సామాజిక కోణంలో పకడ్బందీగా పావులు కదుపుతుండటంతో ఎవరి వ్యూహం ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కర్నూలులో గెలుపు ఏ పార్టీకైనా సవాలేనని చెబుతున్నారు.