Home » apsrtc
ఈ నెల 27న భారత్ బంద్. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 తర్వాత టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనుంది. జిల్లాల మధ్య బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కేవలం తెల
విశాఖ ఉక్కు ప్రజల ఆస్తిగా ఉంచాలని, కార్పొరేట్లకు అమ్మవద్దంటూ..ఈనెల 27వ తేదీన భారత్ బంద్ జరుగనుంది. దీనికి పలు ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు ప్రకటించాయి.
కరోనా మహమ్మారి కారణంగా ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డే కర్ఫ్యూ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ రద్దు చేసింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
మహాశివరాత్రి పర్వదినానికి ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని 98 శైవక్షేత్రాలకు మొత్తం 3,777 ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది.
ap rtc bumper offer to passengers: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బస్సు చార్జీలో రాయితీ ఇచ్చింది. అయితే రాయితీ కండీషన్స్ అప్లయ్ అవుతాయి. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్�
ap rtc good news for srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది ఆర్టీసీ. రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట
కరోనా కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బస్సులు కదులుతున్నాయి. ఆ క్రమంలోనే ఏపీ ప్రజలకు APSRTC గుడ్ న్యూస్ అందించింది. కార్తీక మాసంలో రాష్ట్రంలోని ఐదు పంచారమాలు అయిన పాలకొల్లు, భీమ
APSRTC: అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఆంధప్రదేశ్ ఆర్టీసీ.. తెలంగాణ భూ భాగంలో కోల్పోయిన లక్ష కిలోమీటర్ల దూరాన్ని రాష్ట్రంలో పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న ఇంటర్నల్ రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే మొదలుపెట్టారు. అం�