Home » apsrtc
rtc bus services: దసరా తర్వాతే తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై క్లారిటీ వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. తాత్కాలిక అవసరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోలేమని ఆయన తేల్చి చెప్పారు. శాశ్వత ఒప్పందం చేసుకున్నాకే బస్స�
AP buses from the borders of Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య చర్చలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రా�
Interstate Bus Services To Andhra Pradesh & Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ..ఈ చర్చలు ఒక కొలిక్క రాకపోవడంతో బస్సుల తిరగడంపై సందిగ్ధత నెలకొంది. ఇ
rtc buses: దసరా పండుగ దగ్గర పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయా..? అంతర్రాష్ట్ర సేవలపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందా..? కనీసం పండుగ పూట అయినా రెండు ఆర్టీసీ సంస్థలు రాజీకొస్తాయా..? ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య పండక్�
special Telangana buses for dasara 2020 : దసరా పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే నవరాత్రులు మొదలయ్యాయి కూడా. నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా..నష్టాల్లో ఉన్న ఆర్టీసీ..దీనిని క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తోంది. అ�
Andhra Pradesh Grama/Ward Sachivalayam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యాయి. మొత్తం 16 వేల 208 పోస్టుల భర్తీకి 14 రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా లక్షణాలున్న అభ్యర్థులకు ప్రత్య
కరోనా రాకాసి కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో రాష్ట్రాలు మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇంతే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వైర
ప్రస్తుతం లాక్ డౌన్ 3వ దశ అమల్లో ఉంది. మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రయాణించేందుకు వీలుగా APSRTC ఆన్లైన్ లో టికెట్ల బుకింగ్ రిజర్వేషన్లు ప్రారంభించింది. వీటిలో ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. 90% నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ బస్టాండ్ నుంచి న�