Home » apsrtc
ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు మంగళవారం, డిసెంబర్10వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ముందుగా పెంచిన రేట్లు ప్రకారం కాకుండా సవరించిన చార్జీలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన ఛార్జీల �
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం నెలకొంది. 239 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లకు ఆహ్వానం పలికారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అక్టోబర్ 19న జరిగే తెలంగాణ బంద్ కు మద్దతు తెలియజేస్తామని చెప్పారు. బలిదానాలతో కాదు.. పోరాటాలతోనే డిమాండ్లు సాధించుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చ�
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
ఏపీలో ప్రైవేటు వాహన యజమానులకు మంత్రి పేర్ని నాని హెచ్చరకలు జారీ చేశారు. ప్రైవేటు బస్సులు అధిక ధరలు వసూలు చేస్తే రూ. 50 వేల జరిమాన విధిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీపై పడకుండా చర్యలు తీసుకుంటున్�
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం…హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఇవాళ(అక్టోబర్-6,2019) ఓ ప్ర
అర్థరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. వారం రోజులుగా ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్ల పరిష్కారానికి పట్టుబట్టిన కార్మికులకు.. చర్చల కమిటీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంత
ఆర్టీసీ కార్మికుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం మరో వరం ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనను ఇటీవలే ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అదే తరహాలో మరో గుడ్ న్యూస్ వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ కార్మికుల
ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు దసరా కానుక అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచి..దానిని సెప్టెంబర్ నుంచే అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలో రిటైర్మెంట్ చేసే వారు హర్షం వ్యక్తం చ�
APSRTC విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె రాగాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో విలీనం చేయా