apsrtc

    APSRTCలో సంబరాలు : ఆర్టీసి ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్ళకు పెంపు

    September 4, 2019 / 09:37 AM IST

    సీఎం జగన్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త ఇసుక విధానంతో సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అ�

    జగన్ మరో సంచలన నిర్ణయం : ఆర్టీసీ విలీనానికి గ్రీన్ సిగ్నల్

    September 3, 2019 / 12:47 PM IST

    అమరావతి :  ఏపీఎస్ ఆర్టీసీ  ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు జగన్ ఆమోదం తెలిపారు. బుధవారం సెప్టె�

    అప్పుల్లో APSRTC : ప్రభుత్వ బకాయిలు రూ. 80 కోట్లు

    May 12, 2019 / 11:36 AM IST

    APSRTCలో సమ్మె సైరన్ మోగనుందా? కార్మిక సంఘాలను చర్చలకు పిలుస్తామంటూనే ఆర్టీసీ ఎండీ నష్టాలపై క్లారిటీ ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు వసూలు చేయకపోగా… ప్రజలపై ఛార్జీల భారం మోపి నష్టాలను కప్పిపుచ్చుకోవాలని చూ�

    కూల్ కూల్ : ఆర్టీసీ బస్టాండుల్లో కూలర్లు

    May 8, 2019 / 08:57 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండల భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుండి బయటకు రావడానికే జంకుతున్నారు. కార్యాలయాలకు..వివిధ పనులకు వెళ్లే వారు అల్లాడిపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు నానా

    బస్సు ట్యాంకర్ ఢీ : ఇద్దరు మృతి 15 మందికి గాయాలు

    February 11, 2019 / 01:42 AM IST

    నల్గోండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై  సోమవారం  తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది.  విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు , ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ను ఢీ క

    చర్చలు సఫలం : ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె విరమణ

    February 5, 2019 / 03:51 PM IST

    విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ లో మంగళవారం అర్ధరాత్రి నుంచి జరపతలపెట్టిన సమ్మెను కార్మిక సంఘాలు విరమించుకున్నాయి. వివిధ సమస్యలు పరిష్కారంతో పాటు వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈరోజు అర్దరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్త

    డ్రైవర్ నిద్రమత్తు : ఆర్టీసీ బస్సు బోల్తా

    January 18, 2019 / 12:33 AM IST

    నెల్లూరు : సంగం మండలంలోని కోలగట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 10 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణీకులున్నారు. నంద్యాల నుండి నెల్లూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గా

    సంక్రాంతికి 4029 బస్సులు సిధ్ధం

    January 5, 2019 / 03:38 AM IST

    సంక్రాంతి పండక్కి బస్సులు రెడీ

10TV Telugu News