Home » apsrtc
సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త ఇసుక విధానంతో సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అ�
అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు జగన్ ఆమోదం తెలిపారు. బుధవారం సెప్టె�
APSRTCలో సమ్మె సైరన్ మోగనుందా? కార్మిక సంఘాలను చర్చలకు పిలుస్తామంటూనే ఆర్టీసీ ఎండీ నష్టాలపై క్లారిటీ ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు వసూలు చేయకపోగా… ప్రజలపై ఛార్జీల భారం మోపి నష్టాలను కప్పిపుచ్చుకోవాలని చూ�
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండల భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుండి బయటకు రావడానికే జంకుతున్నారు. కార్యాలయాలకు..వివిధ పనులకు వెళ్లే వారు అల్లాడిపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు నానా
నల్గోండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు , ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ను ఢీ క
విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ లో మంగళవారం అర్ధరాత్రి నుంచి జరపతలపెట్టిన సమ్మెను కార్మిక సంఘాలు విరమించుకున్నాయి. వివిధ సమస్యలు పరిష్కారంతో పాటు వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈరోజు అర్దరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్త
నెల్లూరు : సంగం మండలంలోని కోలగట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 10 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణీకులున్నారు. నంద్యాల నుండి నెల్లూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గా
సంక్రాంతి పండక్కి బస్సులు రెడీ