Home » apsrtc
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విపరీతమైన రెస్పాండ్ వస్తోంది. పలు రాష్టాల ప్రభుత్వాలు మద్దతునిస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాయి. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రావొద్ద�
దేశంలోని అతి పెద్ద ప్రయివేటు బ్యాంకుల్లో ఒకటైన YES BANK సంక్షోభానికి APS RTC బలైంది. ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంకుకు వెళ్లిన ఆర్టీస
ఆయన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా బస్సు నడపాలి. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయి. డ్రైవర్ బండిని జాగ్రత్తగా
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధి�
ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. సంక్రాంతి పండక్కి గ్రామాలకు వెళ్లిన వారు.. రిటర్న్ జర్నీలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. ఇందులో
ఆర్టీసీలో డ్రైవర్ల పనివేళలను అదుపులో ఉంచనున్నారు. 8 గంటలకు పైగా విధులు ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సరైన విశ్రాంతి లేకుండా బస్సు నడపటంతో ప్రమాదాలు జరగడంతోపాటు, డ్రైవర్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆర
ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీఎస్ ఆర్టీసీన�
సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2,350 ప్రత్యేక బస్సులు నడపనుంది.
ఆర్టీసీ చార్జీలపై పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల సమయంలో ఏ ధరలూ పెంచమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రూ.10 బస్ టికెట్ న�
ఏపీలో పెంచిన ఆర్టీసీ చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. బుధవారం(డిసెంబర్ 11,2019) ఉదయం నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తున్నారు. డిపోల నుంచి వేకువ జామున బయటికి వచ్చే మొదటి బస్సు నుంచే పెంచిన చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. పల్లె బస్సులు, సిటీ సర్వీస