Home » Arrangements
కరోనా వైరస్ వ్యాపించకుండా..కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటన్ ప్రోఫెసర్ మెచ్చుకున్నారు. విదేశాల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు చూడలేదని, స్టార్ హోటల్స్ లను తలపించేలా ఉన్నాయని కితాబిచ్చారు. అసలు ఏపీలో జరుగుతున్న పరిణా
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. రేపు తెల్లవారుజామున ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని టీటీడీ తెలిపింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో అనిల్కుమార్ సింఘాల్ అన్నారు. �
ఆర్టీసీ సమ్మె చేపట్టడం కుట్రపూరితమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితిని �
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం..కార్మికులు బెట్టు వీడడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్టోబర్ 05వ తేదీ శనివారం నుంచి సమ్మెలోకి వెళుతామని కార్మిక సంఘాలు ప్రకటించడంతో �
గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంద�
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. 21 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో వీధి వీధినా కొలువైన గణనాథులు..అత్యంత వైభవంగా పూజలందుకుని తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 12న నగరంలో కొలువైన గణేషుల నిమజ్జనోత్సవం అంత్యం కోలాహలంగా జరుగనుంది. వేలాదిమంది భక్తులు ఈ వేడుకలకు హాజర
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం (మే5, 2019) జరగనుంది. ఒడిశా మినహా దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. నీట్కు అధికారులు అన్ని ఏర్పాట�
నేటి నుంచి జరిగే తెలంగాణ ఎంసెట్కు హైదరాబాద్ జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 18 జోన్ల పరిధిలోని 94 కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో లక్షా 42 వేలకు మందికి పైగా విద్యార్థులు హారజరుకానున్నారు. ఒక్క ని