Home » Arrangements
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం (ఏప్రిల్ 19, 2019)న నిర్వహించనున్న శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 17, 2019)న ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఇతర అధి
సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో... ఈసీ అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో రేపు జరిగే పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. ఈసారి నువ్వా నే
భారత దేశ చరిత్రలో 1951- 52 తర్వాత 2019 ఎన్నికల ప్రక్రియ అత్యంత సుదీర్ఘ కాలంపాటు జరుగుతోంది. ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19 తేదీల్లో మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి విడతలో
విజయవాడ : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు కేంద్ర బలగాలను మోహరించామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు
రంగారెడ్డి : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ మార్చి 9 శనివారం శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక్కరోజు పర్యటన కోసం ఆయన తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ �
సూర్యాపేట : యాదవుల ఆరాధ్య దైవం కొలువుండే గొల్ల (పెద్ద) గట్టు.. లింగమంతులస్వామి జాతరకు ముస్తాబైంది. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. దేవాలయం, గట్టు ప్రాంతం విద్యుత్ కాంతులతో ధగ ధగలాడుతోంది. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గట్టుపై లిం�
హైదరాబాద్ ఎన్నో రకాల వ్యాపారాలకు అనువైన నగరం. భారీ మాల్స్ ప్రత్యేక ఆఫర్లతో రారమ్మని ఊరిస్తుంటే.. ఆన్లైన్ అమ్మకాలు సిటిజన్స్ను అలరిస్తుంటాయి. అయినా ఈ సిటీలో
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకు కోడి పందేలు జోరుగా సాగుతాయి. జూదాలు, పేకాట నిర్వహిస్తారు.