Home » Article 370
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నిరంకుశత్వ పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 1948, సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిందన్నారు. దేశాన్ని ఐకమత్యంగా నిలిపేందుకు పట�
భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ పాకిస్తాన్ దేశానికి చెందిందే అని అర్థ�
కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాక్ల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గమని యుద్ధానికైనా సిద్ధమేనంటూ కాలుదువ్వుతుంటే పాక్ పీఎం సంయమనం పాటించాలని చెప్పుకొస్తున్నాడు. ఆర్టికల్ 370రద్దు తర
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ రద్దును సమర్థిస్తున్నామని పాకిస్థాన్ కు చెందిన ముత్తాహిదా కౌమి మూవ్ మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆల్తారీ హుస్సేన్ అన్నారు. కశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఓ ప్రేమజంటను కలిపింది. ఇన్నాళ్లూ తమ పెళ్లికి అడ్డు వచ్చిన ఆర్టికల్ 370 రద్దు అవడంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లో శ్రీగంగానగర్కు చెందిన అక్షయ్ కుక్కడ్ రెండేళ్ల క్రితం ఢ�
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విభజన తర్వాత దేశంలో ఎవరైనా కశ్మీర్ లో భూములు కొనుగోలు చేయవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. కశ్మీరి యువతులను పెళ్లిళ్లు చేసుకోవచ్చు. కొంత మందైతే కశ్మీరీ యువతుల పై చౌకబారు విమర్శలు కూడా చేశారు. ఈ పరి
ఆర్టికల్ 370 రద్దు సహా కశ్మీర్ అంశంపై దాఖలైన 15 పిటిషన్లపై ఇవాళ(ఆగస్టు-28,2019) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ క�
కశ్మీర్ ప్రత్యేక అధికారాలను తొలగించే దిశగా ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. చారిత్రాత్మక విజయం సాధించిందంటూ పలువురు భారత ప్రముఖులంతా ట్వీట్లు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. రద్దు తర్వాత నుంచి పాక్-భారత్ల మధ్య వాతావరణం పూర్తిగా చ
జార్ఖండ్: బీజేపీ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాగానే కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. జార్ఖండ్ లోని పలమావ్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల